జిల్లా-వార్తలు

  • Home
  • పకడ్బంధీగా పరీక్షలు

జిల్లా-వార్తలు

పకడ్బంధీగా పరీక్షలు

May 22,2024 | 19:54

జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి టెన్త్‌, ఇంటర్‌ సప్లిమెంటరీపై సమీక్ష ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : ఈనెల 24వ తేదీ నుంచి జరగనున్న పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ, ఇంటర్‌ సప్లిమెంటరీ…

కౌంటింగ్‌ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి

May 22,2024 | 19:52

 కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్‌పి ప్రజాశక్తి-విజయనగరం కోట  : కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాట్లన్నీ పక్కాగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు.…

ఆరోగ్యశ్రీకి సుస్తీ..!

May 22,2024 | 19:40

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి పేదవాడి ఆరోగ్యంతో ప్రభుత్వం ఆడుకుంటోంది. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దీంతో ప్రయివేటు ఆసుత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు…

స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద భద్రతను పరిశీలించిన ఐజి, ఎస్‌పి

May 22,2024 | 18:50

ప్రజాశక్తి – ఏలూరు ఏలూరు సిఆర్‌రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎన్నికల అనంతరం ఇవిఎం ప్యాడ్‌లు భద్రపర్చిన స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద భద్రతను ఏలూరు రేంజ్‌ ఐజి జివిజి.అశోక్‌కుమార్‌, జిల్లా…

డాలర్ల పంటకు డీజిల్‌ దెబ్బ..!

May 22,2024 | 18:48

ప్రజాశక్తి – నరసాపురం జిల్లాలో ఎన్నికల కమిషన్‌ ఆంక్షల నేపథ్యంలో పెట్రోల్‌ బంకుల్లో ప్లాస్టిక్‌ బాటిళ్లు, డబ్బాలు, టిన్నుల్లో పెట్రోల్‌, డీజిల్‌ పోయరాదని పోలీసు శాఖ ఆదేశించింది.…

అరిగెల శ్రీనివాసరావుకు సిపిఎం నాయకుల నివాళి

May 22,2024 | 17:46

ప్రజాశక్తి-చందర్లపాడు : వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్‌ మామగారైన అరిగెల శ్రీనివాసరావు (60) మంగళవారం రాత్రి విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రెయిన్‌…

విద్య, మనోవికాసానికి ప్రాధాన్యత

May 22,2024 | 17:24

మానికొండ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరానికి పెరుగుతున్న ఆదరణ ప్రజాశక్తి-గన్నవరం కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థకు అనుబంధంగా ఉంగుటూరు మండలం మానికొండ గ్రామంలోని బ్రాంచి గ్రంథాలయం ఎంతో ఆదర్శప్రాయంగా…

శాంతి భద్రతలకు విఘతం కలిగిస్తే కఠిన చర్యలు : సిఐ సోమశేఖర్‌

May 22,2024 | 16:01

ప్రజాశక్తి – చీరాల : ఎన్నికల కౌంటింగ్‌ జరగనున్న నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ ఘర్షణలకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని రెండవ పట్టణ సీఐ సోమశేఖర్‌…

ప్రశాంత వాతావరణంకు సహకరించాలి : జిల్లా ఎస్పీ సతీష్ కుమార్

May 22,2024 | 15:45

ప్రజాశక్తి- కాకినాడ : కాకినాడ నగరంతో పాటు జిల్లాలో ప్రశాంత వాతావరణంకు సహకరించాలని ఒకవేళ కేసులు నమోదవుతే వారికి మరిన్ని కష్టాలు ప్రారంభమవుతాయని కాకినాడ జిల్లా ఎస్పీ…