జిల్లా-వార్తలు

  • Home
  • తల్లిదండ్రుల పర్యవేక్షణ పిల్లల విజయానికి సోపానం

జిల్లా-వార్తలు

తల్లిదండ్రుల పర్యవేక్షణ పిల్లల విజయానికి సోపానం

Dec 16,2023 | 21:07

 ప్రజాశక్తి – పాచిపెంట :  తల్లిదండ్రుల పర్యవేక్షణ పిల్లల విజయానికి సోపానమని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రత్యేక అధికారిగా…

ధర్నాకు వెళ్లారనిఆశా వర్కర్లపై వైద్యాధికారుల ఆగ్రహం

Dec 16,2023 | 21:06

 ప్రజాశక్తి – బలిజిపేట  :  స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ఆశా వర్కర్లపై వైద్యాధికారి, సీనియర్‌ అసిస్టెంట్‌, హెచ్‌విలు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు.…

జనవరి 23న పోలమాంబ జాతర

Dec 16,2023 | 20:59

 ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌  :  శంబర పొలమాంబ జాతర మహౌత్సవాలు రాష్ట్ర ఉత్సవంగా వచ్చే జనవరి 22,23,24 తేదీల్లో నిర్వహిస్తున్న ట్టు ఆర్‌డిఒ కె.హేమలత తెలిపారు. మక్కువ…

సంక్రాంతి లోగా ధాన్యం సేకరణ పూర్తి : కలెక్టర్‌

Dec 16,2023 | 20:57

 ప్రజాశక్తి – గరుగుబిల్లి  :  జిల్లాలో ధాన్యం సేకరణ సంక్రాంతి నాటికి పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని, అనివార్య కారణాల వల్ల జాప్యం జరిగితే జనవరి…

సమ్మె మరింత ఉధృతం

Dec 16,2023 | 20:56

ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్‌  :  బలవంతంగా కేంద్రాలను తెరచి, అంగన్వాడీ కేంద్రాలను నడపడితే, తదనంతరం పరిణామాలకు బాధ్యత ఎవరు వహిస్తారని అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ పార్వతీపురం ప్రాజెక్టు నాయకులు…

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Dec 16,2023 | 20:42

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  నగరంలోని వివిధ ప్రాంతాలలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మేయర్‌ విజయలక్ష్మి శంకుస్థాపన చేశారు. 14వ డివిజన్లో 5 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న…

19 నుంచి మహిళా రాష్ట్ర కబడ్డీ పోటీలు

Dec 16,2023 | 20:41

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  ఈనెల 19,20,21 తేదీలలో రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో, ఇందుకు సంబంధించిన పోస్టర్లను వైసిపి ప్రాంతీయ వ్యవహారాల ఇన్చార్జి వైవి…

 అయ్యప్పనగర్‌లో అక్రమ వాటర్‌ ప్లాంట్‌ సీజ్‌ చెయ్యాలి

Dec 16,2023 | 20:38

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : విజయనగరం ఒకటవ డివిజన్‌ పరిధి అయ్యప్పనగర్‌లో పూసర్ల మధు సూధనరావు అక్రమంగా నడుపుతున్న స్వాతీ ప్యూరి పైడ్‌ కూలింగ్‌ వాటర్‌ ప్లాంట్‌ను వెంటనే…

హామీల అమలుకు21 తరువాత మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Dec 16,2023 | 20:35

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  మున్సిపల్‌ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 21 తరువాత ఏ రోజు నుంచైనా…