జిల్లా-వార్తలు

  • Home
  • ఎలక్షన్‌ కోడ్‌ అతిక్రమణ – కేసు నమోదు

జిల్లా-వార్తలు

ఎలక్షన్‌ కోడ్‌ అతిక్రమణ – కేసు నమోదు

Mar 26,2024 | 12:29

ప్రజాశక్తి-ప్రత్తిపాడు (గుంటూరు) : ఎలక్షన్‌ కోడ్‌ అతిక్రమించిన కారణంగా యనమలకుదురుకు చెందిన వ్యక్తి పై మంగళవారం కేసు నమోదయింది. ప్రత్తిపాడు నియోజకవర్గ కేంద్రంలోని, యనమదల గ్రామంలో ఈ…

వరుస దొంగతనాలు – పామిడి ప్రజలు బెంబేలు

Mar 26,2024 | 11:48

ప్రజాశక్తి-పామిడి (అనంతపురం) : వరుస దొంగతనాలతో పామిడి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మండలంలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు అందినకాడికి దోచుకుంటున్నారు. గత కొద్దిరోజుల కిందట వెంగమ నాయుడు…

రోడ్డుపై యువకుడి మృతదేహం

Mar 26,2024 | 10:09

కురిచేడు (ప్రకాశం) : రోడ్డుపై యువకుడి మృతదేహం కనిపించిన ఘటన మంగళవారం కురిచేడు మండలంలో జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పెనగమూరు కాలనీ దగ్గర గుర్తు…

ఎన్నికల కోడ్‌ – వాహనాలపై ప్రత్యేక నిఘా

Mar 26,2024 | 10:03

ప్రజాశక్తి – కిర్లంపూడి (కాకినాడ) : ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో ఎలక్షన్‌ కమిషన్‌ వాహనాల రాకపోకలపై ప్రత్యేక నిఘా పెట్టింది. దానిలో భాగంగా … మంగళవారం…

ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించుకోవాలి

Mar 26,2024 | 09:23

పిడిఎఫ్‌ ఎంఎల్‌సి కె.లక్ష్మణరావు ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించు కోవడానికి ఉపాధ్యాయులంతా కృషి చేయాలని పిడిఎఫ్‌ ఎంఎల్‌సి కె.లక్ష్మణరావు పిలుపునిచ్చారు. యుటిఎఫ్‌ ఉద్యమ…

కాంగ్రెస్‌తోనే ప్రత్యేక హోదా సాధ్యం

Mar 26,2024 | 09:21

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యమని పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర పద్మశ్రీ స్పష్టం చేశారు. స్థానిక వై.జంక్షన్‌ ఆనం రోటరీ హాలులో…

గామన్‌ వంతెనకు ప్రమాదం లేదు

Mar 26,2024 | 09:19

రాష్ట్ర రవాణా, రోడ్లు భవనాల ముఖ్య కార్యదర్శి పిఎస్‌.ప్రద్యుమ్న ప్రజాశక్తి – కొవ్వూరు రూరల్‌ గామన్‌ వంతెనకు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని రాష్ట్ర రవాణా, రోడ్లు…

కనిపించని సిట్టింగ్‌లు

Mar 26,2024 | 09:17

అసంతృప్తిలో అధికార పక్షం నేతలు ప్రచారానికి దూరంగా ఉన్న వైనం బుజ్జగించినా మారని తీరు ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి పనితీరు సక్రమంగా లేకపోవడం, అవినీతి, ఆరోపణలు…