జిల్లా-వార్తలు

  • Home
  • అటవీ కార్మికులకు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మద్దతు

జిల్లా-వార్తలు

అటవీ కార్మికులకు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మద్దతు

Jan 28,2024 | 23:00

శ్రీ పలు ప్రజా సంఘాలు సంఘీబావంశ్రీ ఆటపాటలతో ఆకట్టుకున్న మహిళలుప్రజాశక్తి- తిరుపతి సిటి, తిరుపతి టౌన్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ మేరకు, టిటిడి తీర్మానం ప్రకారం, కోర్టు…

ఎఫ్‌ఎంఎస్‌లను తొలగించేందుకు టిటిడి కుట్ర

Jan 28,2024 | 22:54

శ్రీ కొత్త నిబంధనల పేరుతో సీనియర్లను జులక్‌శ్రీ చైర్మన్‌ ఆదేశాలను పట్టించుకోని అధికారులుప్రజాశక్తి- తిరుపతి సిటి: టిటిడి ధార్మిక సంస్థలో పనిచేస్తున్న ఎఫ్‌ఎంఎస్‌లను తొలగించేందుకు టిటిడి యాజమాన్యం…

అధికారుల బదిలీలతో కాంట్రాక్టర్లకు బిల్లుల టెన్షన్‌

Jan 28,2024 | 22:50

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడుతుందని విస్తృత ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పోలీసుశాఖతో పాటు జిల్లాలో ఉన్న మున్సిపల్‌ కార్పొరేషన్‌, పురపాలక సంఘాల్లో కమిషనర్లు…

‘రజకులకు అన్యాయం జరుగుతోంది’

Jan 28,2024 | 22:12

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ రాష్ట్రంలో 25 లక్షల పైచిలుకు ఉన్న రజకులకు రాజకీయంగా, సామాజికంగా తీరని అన్యాయం జరుగుతుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రజక సంఘ…

ఎయిడ్స్‌పై అవగాహన

Jan 28,2024 | 22:11

ప్రజాశక్తి – నూజివీడు రూరల్‌ మండలంలోని బోర్వాంచ గ్రామపంచాయతీ సచివాలయం వద్ద శనివారం ఎయిడ్స్‌ వ్యాధిపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్‌ సూపర్‌వైజర్‌…

గ్రామాలాభివృద్ధికి చిరునామా వైసిపి

Jan 28,2024 | 22:10

ప్రజాశక్తి – ముదినేపల్లి గ్రామాలాభివృద్ధికి చిరునామా వైసిపి అని, అన్ని విధాలుగా గ్రామాలను అభివృద్ధి పరుస్తున్న జగనన్నను మరోసారి ఆశీర్వదించాలని ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని…

వైస్‌ ఎంపిపి విష్ణుకి మాతృవియోగం

Jan 28,2024 | 22:08

ప్రజాశక్తి – మండవల్లి మండవల్లి మండల వైస్‌ ఎంపిపి ఆగస్తి ఆది విష్ణుకు మాతృవియోగం కలిగింది. ఆది విష్ణు మాతృమూర్తి అనసూయమ్మ ఉనికిలి సచివాలయం పరిధిలోని మూలపేటలోని…

చర్చి నిర్మాణానికి విరాళమివ్వడం అభినందనీయం

Jan 28,2024 | 22:07

ప్రజాశక్తి – చింతలపూడి ఆర్‌సిఎం చర్చికి రూ.10 వేలు విరాళం ఇవ్వడం అభినందనీయమని ప్రగడవరం మాజీ ఎంపిటిసి కనుమత రెడ్డి రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. చింతలపూడి మండలం…

సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాడాలి

Jan 28,2024 | 21:47

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలని ఆదివాసి జెఎసి జిల్లా…