జిల్లా-వార్తలు

  • Home
  • గ్రావెల్‌ తవ్వకాలను అరికట్టాలి

జిల్లా-వార్తలు

గ్రావెల్‌ తవ్వకాలను అరికట్టాలి

Jan 26,2024 | 00:04

ప్రజాశక్తి రాంబిల్లి మండలలోని వెంకయ్యపాలెం గ్రామంలో సముద్ర తీర ప్రాంతం అటవీశాఖ పరిధిలో ఫారెస్టు భూమిని ఆక్రమించుకున్న భూకబ్జాదారులు సమీపంలో ఉన్న రాంబిల్లి రెవెన్యూ రామకొండ గ్రావెల్‌…

జిల్లాలో 278 సెల్‌ టవర్లు ఏర్పాటు

Jan 26,2024 | 00:04

ప్రజాశక్తి-పాడేరు:మారుమూల గిరిజన గ్రామాలకు నెట్‌ వర్క్‌ సదుపాయాలు కల్పించేందుకు గాను పాడేరు మండలం సలుగు పంచాయతి ఈదులపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి జగన్‌ వర్చువల్‌ విదానంలో జిల్లాలో 278…

బాలల కోసం రాజ్యాంగ పీఠిక

Jan 26,2024 | 00:03

ప్రజాశక్తి – పంగులూరు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు విద్యార్థులు రాజ్యాంగ పీఠికను తెలుసుకోవాలని, రాజ్యాంగ విభాగాలను బొమ్మల రూపంలో చూపిస్తూ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా తెలియజేసే…

ఫిబ్రవరి 10, 11న గోదావరి బాలోత్సవం

Jan 26,2024 | 00:03

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిఫిబ్రవరి 10, 11వ తేదీలలో గోదావరి బాలోత్సవం 2వ పిల్లల పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బాలోత్సవం అసోసియేట్‌ అధ్యక్షుడు విఎస్‌ఎస్‌ కృష్ణకుమార్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ…

బొగ్గు లారీ బోల్తా

Jan 26,2024 | 00:03

ప్రజాశక్తి – పరవాడ మండలంలోని సోమునాయుడు పాలెం గ్రామ సమీపంలో ఉన్న వంతెన వద్ద గురువారం తెల్లవారుజామున బొగ్గు లారీ బోల్తా పడింది. ఆ సమయంలో ఈ…

కూలీలకు ‘ఉపాధి’ కరువు

Jan 26,2024 | 00:02

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పనులు లేకపోవడంతో వస్తువులతో కాలం గడుపు తున్నారు. వామపక్షాల ఒత్తిడితో అనేక పోరాటాలు ఫలితంగా అప్పటి…

మద్యంతరంగా ముగిసిన పాదయాత్ర

Jan 26,2024 | 00:00

ప్రజాశక్తి – వేటపాలెం జనసేన ఇన్‌ఛార్జి ఆమంచి శ్రీనివాసరావు (స్వాములు) మహా పాదయాత్ర పేరుతో గురువారం చేపట్టిన పాదయాత్ర మధ్యలోనే ముగించారు. పందిళ్ళపల్లిలోని తన ఇంటి నుండి…

అభివృద్ధి వైసీపీ లక్ష్యం

Jan 25,2024 | 23:58

– రూ.43లక్షలతో సంచివాలయం ప్రారంభోత్సవం – రూ.2కోట్ల తో నూతన సీసీ రోడ్డు ప్రారంభోత్సవం ప్రజాశక్తి – చీరాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా వైసిపి ప్రభుత్వం పని…

ప్రభుత్వ భూమిని రూ.100 కోట్లకు అమ్ముకున్న ఎమ్మెల్యే

Jan 25,2024 | 23:44

డిఆర్‌ఒకు వినతిపత్రం ఇస్తున్న అరవిందబాబు ప్రజాశక్తి – నరసరావుపేట : నియోజకవర్గ పరిధిలో సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని రూ.100 కోట్లకు ఎమ్మెల్యే అమ్ముకున్నారని టిడిపి…