జిల్లా-వార్తలు

  • Home
  • సమ్మె శిబిరాల్లోనే క్రిస్మస్‌ సంబరాలు

జిల్లా-వార్తలు

సమ్మె శిబిరాల్లోనే క్రిస్మస్‌ సంబరాలు

Dec 26,2023 | 00:44

తెనాలి శిబిరంలో సెల్‌ఫోన్లు, చీరకు పూజ ద్వారా నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు ప్రజాశక్తి-తెనాలిరూరల్‌ : స్థానిక విఎస్‌ఆర్‌ కళాశాల ఎదురుగా నిర్వహిస్తున్న అంగన్వాడీ సమ్మె శిబిరంలో చేపట్టిన…

ఆట స్థలాలను అభివృద్ధి చేయండి

Dec 26,2023 | 00:36

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : అభివృద్ధి చేయకుండా ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమాలను ఎలా చేపడతారని జిల్లా అధ్యక్షులు తెలుగు యువత రావిపాటి సాయికృష్ణ ఆరోపించారు. ‘ఆడుదాం ఆంధ్ర…

టివి టెక్నీషియన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

Dec 26,2023 | 00:31

  వినుకొండ : స్థానిక ఏనుగుపాలెం రోడ్డులోని మిర్చి యార్డ్‌ లో నియోజకవర్గ టివి టెక్నీషియన్‌ వెల్ఫేర్‌ అసో సియేషన్‌ నూతన కార్యవర్గ ఎన్నిక, ఆత్మీయ సమావేశం…

ఆకులు తింటూ నిరసన

Dec 26,2023 | 00:27

వినుకొండలో ఆకులు తింటూ నిరసన వ్యక్తం చేస్తున్నఅంగన్వాడీలు   వినుకొండ: స్థానిక సురేష్‌ మహల్‌ రోడ్డులో అంగన్వాడీ నిర్వహిస్తున్న సమ్మె 14వ రోజుకు చేరింది. రేపటి నుండి…

సాహితీ రుద్రమ లక్ష్మీకాంతమ్మ

Dec 26,2023 | 23:21

ప్రజాశక్తి – బాపట్ల ఆంధ్ర కవయిత్రుల చరిత్ర గ్రంథస్తం చేసి తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ సొంతం చేసుకున్నారని ఫోరం ఫర్ బెటర్…

ప్రజా ప్రతినిధులకు యుటిఎఫ్‌ వినతి

Dec 25,2023 | 23:59

ప్రజాశక్తి – బాపట్ల ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతోకాలంగా చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావుకు యుటిఎఫ్ జిల్లా నాయకులు…

ఘనంగా వెంకన్న ఊరేగింపు

Dec 25,2023 | 23:58

ప్రజాశక్తి- నక్కపల్లి:ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన ఉపమాక వెంకన్న ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం అశ్వ వాహన సేవ నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అర్చక…

తెలుగు కవయిత్రులకు ఘన నివాళి

Dec 25,2023 | 23:58

ప్రజాశక్తి – బాపట్ల రూరల్ సాహితీ రుద్రమ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ బాపట్ల వాస్తవ్యులు కావటం, అభినవ తిక్కన తుమ్మల సీతారామమూర్తి బాపట్ల సమీప గ్రామమైన అప్పికట్ల వాస్తవ్యులు…

ఆడుదాం ఆంధ్ర యువతకు ప్రోత్సాహం

Dec 25,2023 | 23:57

ప్రజాశక్తి – అద్దంకి ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా మహోత్సవాన్ని పండుగలా జరుపుకోవాలని వైసిపి ఇన్చార్జ్ పానెం హనిమిరెడ్డి అన్నారు. స్థానిక బంగ్లాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో…