జిల్లా-వార్తలు

  • Home
  • 13 నుంచి టిడిపి శంఖారావం

జిల్లా-వార్తలు

13 నుంచి టిడిపి శంఖారావం

Feb 10,2024 | 21:17

ప్రజాశక్తి-విజయనగరం కోట :  టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ తలపెట్టిన శంఖారావం కార్యక్రమం ఈనెల 13 నుంచి 16వరకు నాలుగు రోజులు పాటు ఉమ్మడి జిల్లాలో…

డిఎస్‌సిలో అప్రెంటీస్‌ విధానాన్ని రద్దు చేయాలి

Feb 10,2024 | 21:16

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  డిఎస్‌సిలో అప్రెంటేస్‌ విధానం రద్దు చేయాలని, ఉపాధ్యాయ పోస్టుల సంఖ్యను పెంచాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు డిమాండ్‌ చేశారు. శనివారం…

అభివృద్ధిపై మంత్రి బొత్స సమీక్ష

Feb 10,2024 | 21:14

ప్రజాశక్తి-చీపురుపల్లి :  చీపురుపల్లి పంచాయతీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ సమీక్షించారు. వివిధ శాఖల అధికారులు, మండల…

విమానాశ్రయ నిర్మాణపనుల్లోఉపాధికల్పన ఉత్తిమాటే!

Feb 10,2024 | 21:12

ప్రజాశక్తి- భోగాపురం : విమానాశ్రయం వస్తే మీ ప్రాంతంలో ఆందరికీ ఉపాధి కలుగుతుందని అధికారులు, నాయకులు ఆశ చూపారు. దీంతో ఎకరా కోట్లలో ఉన్న భూమిని లక్షల్లోనే…

కసరత్తు

Feb 10,2024 | 20:45

ప్రజాశక్తి – కడప ప్రతినిధిమైలవరం పార్కు పునరుద్ధరణ కసరత్తు ఊపందుకుంది. ఐదేళ్ల కిందట చేనేత కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించి 62.18 ఎకరాల విస్తీర్ణం కలిగిన పార్కులో తలపెట్టిన…

టిడిపి అధికారంలోకొస్తే ఉక్కు పరిశ్రమ సాధన

Feb 10,2024 | 20:44

ప్రజాశక్తి – జమ్మలమడుగు రూరల్‌ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువస్తే స్టీల్‌ ప్లాంట్‌ పరిశ్రమపై శ్వేత పత్రం విడుదల చేసి సాధన కోసం కషి…

బరితెగింపు!

Feb 10,2024 | 20:42

ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడంలో వైఫల్యం వెక్కిరిస్తోంది. ఐదేళ్ల కిందట పోలీస్‌, అటవీ శాఖలు చేపట్టిన సంయుక్త నిఘా ఆశించిన సత్ఫలితాలు ఇవ్వలేదని అన్నమయ్య జిల్లా పీలేరు నియోజవర్గ…

బరితెగింపు!

Feb 10,2024 | 20:39

ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడంలో వైఫల్యం వెక్కిరిస్తోంది. ఐదేళ్ల కిందట పోలీస్‌, అటవీ శాఖలు చేపట్టిన సంయుక్త నిఘా ఆశించిన సత్ఫలితాలు ఇవ్వలేదని అన్నమయ్య జిల్లా పీలేరు నియోజవర్గ…

ఎండుగడ్డికి గడ్డు కాలం

Feb 10,2024 | 20:38

పజాశక్తి-రామసముద్రం మండలంలో భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటిపోతున్నాయి. కనీసం పశువులకు పచ్చిమేత అందించలేక పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుండి పశుపోశన అందకపోవడంతో పాడిరైతులు…