జిల్లా-వార్తలు

  • Home
  • పోస్టల్‌ ఉద్యోగుల ధర్నా

జిల్లా-వార్తలు

పోస్టల్‌ ఉద్యోగుల ధర్నా

Dec 13,2023 | 00:08

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : తపాలా శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్క రించాలని కోరుతూ పోస్టాఫీసు ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సివిల్‌…

సమస్యలపై అంగన్‌వాడీల సమరం

Dec 13,2023 | 00:08

ప్రజాశక్తి – యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి జిల్లాలోని అన్ని ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయాల వద్ద…

న్యాయవాదుల నిరసన

Dec 13,2023 | 00:07

ప్రజాశక్తి-ఒంగోలు : ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను వ్యతిరేకిస్తూ ఒంగోలు బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు మంగళవారం నిరసన తెలిపారు. జిల్లా కోర్టు ఎదుట రహదారిపై నిరసన తెలిపారు.…

రైతులకు తక్షణం నష్టపరిహారమివ్వాలి 

Dec 13,2023 | 00:07

తాడేపల్లి రూరల్‌: ఇటీవల తుపాను కారణంగా పంటల నీట మునిగి నష్టపోయిన రైతులను ఆదు కునేందుకు, పంట నష్టం అంచనా వేసి, తక్ష ణమే రైతులకు నష్టపరిహారం…

మలివిడత మార్పులపై ఉత్కంఠ!

Dec 13,2023 | 00:06

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వైసిపి అధిష్టానం సూత్రప్రాయంగా ప్రారంభించింది. ఉమ్మడి జిల్లాలో ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలకు జంబ్లింగ్‌…

రూ.1.50 లక్షల విరాళం అందజేత

Dec 13,2023 | 00:05

ప్రజాశక్తి-దర్శి : తాళ్లూరు మండలం తూర్పుగంగవరం వద్ద ఉన్న గుంటి గంగ భవాని అమ్మవారి ఆలయం సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో దూపనైవేధ్యం…

పల్నాటి వీరారాధన ఉత్సవాలు కారంపూడి తిరునాళ్ల

Dec 13,2023 | 00:03

ప్రజాశక్తి-ప్రతినిధి కారంపూడి : చారిత్రక ప్రసిద్ధిగాంచిన కొన్ని దశాబ్ధాలుగా ప్రతిఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పల్నాటి వీరారాధన ఉత్సవాలు మండల కేంద్రమైన కారంపూడిలో మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో…

నేతలు కాదు.. విధానాలు మారాలి..

Dec 13,2023 | 00:02

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు ప్రజాశక్తి – మంగళగిరి : మారాల్సింది నేతలు కాదని, ప్రభుత్వాల విధానాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు…

ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుంది : జెసి

Dec 13,2023 | 00:00

వరి పంటను పరిశీలిస్తున్న జేసీ రాజకుమారి, ఇతర అధికారులు ప్రజాశక్తి-గుంటూరు : మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుందని, జిల్లా సంయుక్త కలెక్టర్‌…