సంక్షేమ పథకాలపై ఎమ్మెల్యే ఆరా
ప్రజాశక్తి-శృంగవరపుకోట: పట్టణంలో ఒకటో సచివాలయ పరిధిలోని శ్రీనివాస కాలనీలో బుధవారం ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి…
ప్రజాశక్తి-శృంగవరపుకోట: పట్టణంలో ఒకటో సచివాలయ పరిధిలోని శ్రీనివాస కాలనీలో బుధవారం ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : డిమాండ్ల సాధన కోసం జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా బుధవారం స్థానిక కలెక్టరేట్ వద్ద…
బలిజిపేట : గ్రామైక్య సంఘ సహాయకుల (విఒఎ) సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి ఇందిరా డిమాండ్ చేశారు. విఒఎల సమస్యల పరిష్కారానికై మండలం లోని…
కలెక్టరేట్ : ఉష్ణోగ్రత విపరీతంగా పెరగడం వల్ల వాతావరణంలో అనేక మార్పులు సంభ వించి జన, ఆస్తి నష్టం జరుగుతుందని అవగాహన కలిగించడం కోసం బుధవారం పార్వతీపురంలో…
ప్రజాశక్తి – ఉండి తోటి ఉద్యోగులను గౌరవిస్తూ వారి ఉన్నతికి పాటుపడే మహోన్నత వ్యక్తి షేక్ సాబ్జీ అని, ఆయన మృతి ఉపాధ్యాయ రంగానికి తీరని లోటు…
సాలూరు : జాతీయ ఉపాధి హామీ పథకం కింద మండలానికి మంజూరైన పనులను చేయడానికి ముందుకొచ్చిన వారితో చేయించాలని డిప్యూటీ సీఎం రాజన్నదొర ఆదేశించారు. ఎంపిడిఒ జి.పార్వతి…
ప్రజాశక్తి – తణుకురూరల్ చీకటి చట్టం 27ను వెంటనే రద్దు చేయాలని తణుకు న్యాయవాదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కోర్టు విధులు బహిష్కరించి రిలే నిరాహార…
ప్రజాశక్తి – వీరవాసరం ఇప్పటికే నాటికలను ప్రేక్షకులు ఆదరించడం వల్లే కళాపరిషత్లు కొనసాగుతున్నాయని జిల్లా పరిషత్ ఛైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ అన్నారు. తోలేరులో సుబ్రహ్మణ్యేశ్వర కళాపరిషత్…
తెలంగాణా కంటే ఎక్కువ వేతనం ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ హామీని అమలు చేయాలని అంగన్వాడీలు తలపెట్టిన నిరవధిక సమ్మె బుధవారం 9వ రోజుకు చేరింది.…