ఇచ్చిన హామీలను అమలు చేయండి
చిలకలూరిపేట: సచివాలయాల్లో పని చేయాల్సిన వారు అంగన్వాడీ కేంద్రాల్లో కూర్చుంటే సచివాలయాల్లో పనులెవరు చేస్తారని ఎపి కౌలు రైతుల సంఘం అధ్యక్షులు వై. రాధాకృష్ణ ప్రభుత్వాన్ని సూటిగా…
చిలకలూరిపేట: సచివాలయాల్లో పని చేయాల్సిన వారు అంగన్వాడీ కేంద్రాల్లో కూర్చుంటే సచివాలయాల్లో పనులెవరు చేస్తారని ఎపి కౌలు రైతుల సంఘం అధ్యక్షులు వై. రాధాకృష్ణ ప్రభుత్వాన్ని సూటిగా…
ప్రజాశక్తి – మంగళగిరి రూరల్ : వివిధ వేషధారణల్లో, బహుముఖ ప్రదర్శనల్లో విద్యార్థులు అలరించారు. తమ నైపుణ్యాన్ని చాటుతూ.. తమ సృజనకు పదును పెడుతూ బిజీబిజీగా గడిపారు.…
ప్రజాశక్తి-వెలిగండ్ల: కనిగిరి టిడిపి ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అనకాపల్లి, విశాఖపట్నంలో స్థిరపడిన వెలిగండ్ల వాసులతో అనకాపల్లిలో గురువారం సమావేశం అయ్యారు. ఈ…
సిఎం పర్యటన నేపథ్యంలో సిపిఎం, ఆదివాసీ గిరిజన సంఘం, సిఐటియు నేతలను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు. పోలీసు, ప్రభుత్వ తీరును సిపిఎం అల్లూరి జిల్లా కమిటీ…
ప్రజాశక్తి – పాడేరు టౌన్, చింతపల్లి విలేకరులుపిల్లలు… భవిష్యత్తు వెలుగులని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. స్థితిమంతుల పిల్లలకు ధీటుగా పేదింటి పిల్లలను నిలపడమే తమ…
ప్రజాశక్తి-దర్శి: విద్యార్థులు జగనన్న ఇచ్చిన ట్యాబ్లను అందిపుచ్చుకొని చదువులో రాణించాలని జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. గురువారం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో దర్శి…
ప్రజాశక్తి-సంతనూతలపాడు: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్థానిక జడ్పీ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు చేతుల మీదుగా…
ప్రజాశక్తి-సిఎస్పురం: వర్షాభావ పరిస్థితుల వల్ల మండలంలో కరువు పరిస్థితులు ఏర్పడటం వల్ల రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే కరువు నివారణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ…
ప్రజాశక్తి-సంతనూతలపాడు: అంగన్వాడీ కార్యకర్తలు గత పది రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి డిమాండ్ చేశారు. గురువారం…