జిల్లా-వార్తలు

  • Home
  • విశాఖలో అణుపరిశోధనా కేంద్రం

జిల్లా-వార్తలు

విశాఖలో అణుపరిశోధనా కేంద్రం

Dec 21,2023 | 00:18

అణుపరిశోధనా కేంద్రంబార్క్‌ ఫిజిక్స్‌ గ్రూప్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఎస్‌ఎమ్‌.యూసుఫ్‌ గీతంలో భారత అణుశక్తి విభాగం 67వ వార్షిక సమావేశాలు సాలిడ్‌ స్టేట్‌ ఫిజిక్స్‌ పరిశోధనలపై చర్చలు ప్రజాశక్తి-…

అంగన్వాడీల భిక్షాటన…వంటావార్పు

Dec 21,2023 | 00:18

అనంతగిరిలో భిక్షాటన చేస్తున్న అంగన్‌వాడీలు ప్రజాశక్తి-డుంబ్రిగుడ: అంగన్వాడి కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన సమ్మె బుధవారం 9వ రోజుకు చేరుకుంది. మండల కేంద్రంలో భిక్షాటనతో…

జీవాల పెంపకందారుల సంఘం నిధులు దారి మళ్లింపు దుర్మార్గం

Dec 21,2023 | 00:15

ప్రజాశక్తి – ఆరిలోవ : ఎన్‌సిడిసి ద్వారా గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల కోసమని రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు : కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.88…

రిపబ్లిక్‌ డే పరేడ్‌కు నిర్మల నృత్య నికేతన్‌ విద్యార్థులు

Dec 21,2023 | 00:08

    ప్రజాశక్తి- పెందుర్తి : వచ్చేనెల 26న న్యూఢిల్లీలో 2024 గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్‌లో సాంస్కృతిక ప్రదర్శనలకు జివిఎంసి 97వ వార్డు, చినముషిడివాడ శ్రీ…

భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలి

Dec 21,2023 | 00:04

విశాఖలో న్యాయవాదుల రిలే నిరాహారదీక్షలు ప్రజాశక్తి- విశాఖ లీగల్‌ : రాజ్యాంగ విరుద్ధమైన భూహక్కు చట్టాన్ని రాష్ట్రప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని విశాఖపట్నం న్యాయవాదుల సంఘం డిమాండ్‌…

కళ్లాల్లోనే ధాన్యం కొనుగోలు

Dec 21,2023 | 00:03

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు మొక్కుబడిగా పనిచేస్తున్నాయి. ఆర్‌బికేల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.…

కౌలురైతు ఆత్మహత్య

Dec 21,2023 | 00:01

మృతుడు కిషోర్‌ (ఫైల్‌) ప్రజాశక్తి – దుగ్గిరాల : ఆత్మహత్యాయత్నం చేసిన మండలంలోని వీర్లపాలేనికి కౌలురైతు నెమలికంటి కిషోర్‌ (46) బుధవారం మృతి చెందాడు. పోలీసుల వివరాల…

సమ్మె ప్రభుత్వం వైఫల్యమే : సిపిఎం

Dec 21,2023 | 00:00

మాట్లాడుతున్న సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్‌ ప్రజాశక్తి- పల్నాడు జిల్లా : అంగన్వాడీల సమ్మె ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని, వారికిచ్చిన హామీలను సిఎం జగన్‌మోహన్‌రెడ్డి…

డిమాండ్లను నెరవేర్చే వరకూ సమ్మె

Dec 20,2023 | 23:59

గుంటూరులో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ప్రజాశక్తి-గుంటూరు : అంగన్వాడీల ప్రధాన డిమాండ్లైన వేతనాల పెంపు, గ్రాట్యుటీపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు కోరారు. అంగన్వాడీల…