జిల్లా-వార్తలు

  • Home
  • రాజధానిలో అంగన్వాడీల భిక్షాటన

జిల్లా-వార్తలు

రాజధానిలో అంగన్వాడీల భిక్షాటన

Dec 19,2023 | 15:49

ప్రజాశక్తి-తుళ్లూరు (గుంటూరు) : రాజధాని ప్రాంత అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తుళ్లూరులో భిక్షాటన చేశారు. స్థానిక బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఉన్న సమ్మె శిబిరం దగ్గర…

సమగ్ర శిక్ష ఉద్యోగుల భిక్షాటన

Dec 19,2023 | 15:45

 ప్రజాశక్తి -కశింకోట(అనకాపల్లి) : కశింకోటలో విద్యాశాఖ-సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు తమ హక్కుల సాధన కొరకు మూడవ రోజు పెన్డౌన్‌ కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. ఈ…

తుగ్గలిని కరువు మండలంగా ప్రకటించాలి : అఖిలపక్ష నేతలు

Dec 19,2023 | 15:42

23న ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు 24 గంటలు రోడ్లు దిబ్బంధం.. ప్రజాశక్తి-తుగ్గలి(కర్నూలు) : తుగ్గలిని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ ఈనెల 23వ తేదీన మండల…

అంగన్వాడీల సమ్మెకు సర్పంచుల మద్దతు

Dec 19,2023 | 15:20

ప్రజాశక్తి – ఉండ్రాజవరం(తూర్పుగోదావరి) : అంగన్వాడీ కార్మికులకు తమ నైతిక మద్దతు తెలియజేస్తున్నట్లు మండలంలోని తాడిపర్రు, కే సావరం, సూర్యారావుపాలెం గ్రామాల సర్పంచ్ లు తెలిపారు. తమ…

కిర్లంపూడిలో అంగన్వాడీల నిరవధిక సమ్మె

Dec 19,2023 | 14:48

ప్రజాశక్తి – కిర్లంపూడి(కాకినాడ) : కిర్లంపూడి మండల పరిధిలోని నాలుగు సెక్టర్లలోని దాదాపు 180 మంది అంగన్వాడి ఉపాధ్యాయులు సహాయకులు కిర్లంపూడి తహసిల్దార్ కార్యాలయం సమీపంలో 8వ…

పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ అందజేత

Dec 19,2023 | 14:41

ప్రజాశక్తి – ఉండ్రాజవరం(తూర్పుగోదావరి) : ఉండ్రాజవరం ఎంవిఎన్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, 2023-24 సంవత్సరం పదో తరగతి విద్యార్థులు 200 మందికి, ఇంటర్‌ విద్యార్థులకు ఎన్‌ఎంఎంఎస్‌…

అంగన్వాడీలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం : సిపిఎం 

Dec 19,2023 | 14:30

అంగన్వాడీ ల పోరాటానికి పిల్లలు,తల్లులు మద్దతు 8 వ రోజుకి చేరిన అంగన్వాడీ లు సమ్మె ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అంగన్వాడీ లకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ…

అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి సిపిఎం సాయం

Dec 19,2023 | 14:02

విఆర్‌ పురం (అల్లూరి) : మండలంలోని రాజపేట పంచాయతీలో ఉన్న సీతంపేట గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైన ఇంటి కుటుంబ సభ్యులను సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో…

న్యాయ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి : మైదుకూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి

Dec 19,2023 | 13:56

ప్రజాశక్తి – చాపాడు (కడప) : అందుబాటులో ఉన్న న్యాయ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మైదుకూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఖాజా మైనుద్దీన్‌ సూచించారు.…