మృతుని భార్యకు రూ.17వేల ఆర్థిక సహాయం
ప్రజాశక్తి – కర్లపాలెం మండలంలోని పేరలిపాడు గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ మోహన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. అతని కుటుంబానికి రూ.17వేలు కర్లపాలెం ఫోటోగ్రాఫర్స్ అందరూ కలిసి…
ప్రజాశక్తి – కర్లపాలెం మండలంలోని పేరలిపాడు గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ మోహన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. అతని కుటుంబానికి రూ.17వేలు కర్లపాలెం ఫోటోగ్రాఫర్స్ అందరూ కలిసి…
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్విద్యుత్ను పొదుపుగా వినియోగించడంపై వినియోగదారుల్లో, గృహాల్లో, పరిశ్రమల్లో, వ్యాపార సముదాయాల్లో యువతకు అవగాహన కల్పించాల్సి ఉందని జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం…
ప్రజాశక్తి- కాకినాడ ప్రకృతి ప్రసాదించిన ఇంధన వనరులను పొదుపుగా వినియోగించుకోవడం ద్వారా భావితరాలకు అందించడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని కలెక్టర్ డాక్టర్ కృతికాశుక్లా అన్నారు. గురువారం జాతీయ…
ప్రజాశక్తి-గోపాలపురంజగన్మోహన్ రెడ్డి మొద్దు నిద్ర వీడి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి నష్టపోయిన రైతన్నలకు అండగా నిలవాలని గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మద్దిపాటి వెంకట్రాజు డిమాండ్ చేశారు.…
ప్రజాశక్తి – యానాం సముద్రంలో ఒఎన్జిసి వేస్తున్న రెండో గ్యాస్ పైపులైన్ వల్ల నియో జకవర్గంలో ఉపాధి కోల్పో యిన లబ్ధిదారుల జాబి తాను పుదుచ్ఛేరి కలెక్టర్కు…
ప్రజాశక్తి-రాజానగరం కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ (సిటిఆర్ఐ), ఇండియన్ సొసైటీ ఆఫ్ టొబాకో సైన్స్ ఆధ్వర్యాన గురువారం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం కన్వెన్షన్ హాల్లో అంతర్జాతీయ సదస్సు…
ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి జిల్లాలో పట్టణాలు, కాకినాడ నగరపాలక సంస్థలో మురుగునీటి కాలువల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొం టున్నారు. మురుగునీటి…
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి అంగన్వాడీల ఉద్యమంపై ప్రభుత్వం నిర్బంధ కాండకు తెరలేపింది. అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కారం కోసం హ్కుల సాధన కోసం సమ్మె చేపట్టిన విషయం…
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్పరిశ్రమల్లో కార్మికుల హక్కులపై గురువారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్…