జిల్లా-వార్తలు

  • Home
  • జనవరి నుంచి రెండో దఫా ఆరోగ్య సురక్ష

జిల్లా-వార్తలు

జనవరి నుంచి రెండో దఫా ఆరోగ్య సురక్ష

Dec 17,2023 | 21:04

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :  2024 జనవరి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష ఆరోగ్య శిబిరాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 20 నుంచి ఇంటింటా డాక్టర్‌…

5 లక్షల మందితో యువగళం సభ

Dec 17,2023 | 21:01

ప్రజాశక్తి-భోగాపురం  :  నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభకు 5 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు…

కుట్టు శిక్షణ అభ్యర్థులకు సర్టిఫికెట్లు

Dec 17,2023 | 20:50

ప్రజాశక్తి-విజయనగరం :  స్థానిక తోటపాలెంలో గల సత్య డిగ్రీ, పీజీ కళాశాలలో ధీర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రెండు నెలల పాటు నిర్వహించిన కుట్టు పనిపై శిక్షణ పొందిన…

సామాజిక సేవలో పింఛనుదార్ల పాత్ర కీలకం

Dec 17,2023 | 20:47

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  సామాజిక సేవలో పింఛన్‌దారుల పాత్ర కీలకమని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి అభిప్రాయపడ్డారు. ఆదివారం అఖిలభారత పింఛన్‌ దారుల సంఘం వార్షికోత్సవానికి…

విలేజ్‌ క్లీనిక్‌ సేవలు భేష్‌ : డిఎంహెచ్‌ఒ

Dec 17,2023 | 20:41

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :  జిల్లాలో విలేజ్‌ క్లీనిక్‌ సేవలు భేష్‌గా అందుతున్నాయని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఎస్‌.భాస్కరరావు తెలిపారు. పిహెచ్‌సిల్లో శతశాతం వైద్యులు…

6వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె

Dec 17,2023 | 20:37

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌/గజపతినగరం  :  సమస్యల పరిష్కారానికి అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె ఆరోరోజుకు చేరుకుంది. ఆదివారం అంగన్‌వాడీలంతా గ్రామాల్లో పిల్లల తల్లిదండ్రులను కలిసి తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు.…

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా రాము, వెంకటేష్‌

Dec 17,2023 | 20:34

ఎన్నికప్రజాశక్తి-నెల్లిమర్ల  :  ఎస్‌ఎఫ్‌ఐజిల్లా మహాసభలు సందర్భంగా 29 మందితో జిల్లా నూతనకమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. జిల్లా అధ్యక్షులుగా డి.రాము, కార్యదర్శిగా సిహెచ్‌ వెంకటేష్‌ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పూడి…

విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి : ఎస్‌ఎఫ్‌ఐ

Dec 17,2023 | 20:30

 ప్రజాశక్తి-నెల్లిమర్ల :  విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్‌ఎఫ్‌ఐ నిరంతరం పోరాడుతోందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌ అన్నారు. నెల్లిమర్లలో జరుగుతున్న ఎస్‌ఎఫ్‌ఐ 31వ జిల్లా మహాసభలు ఆదివారం…