నూతన సంవత్సర వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన శ్రేయాస్ గ్రూప్
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : శ్రేయాస్ మీడియా గ్రూప్, రాడిసన్ బ్లు రిసార్ట్ సంయుక్తంగా నూతన సంవత్సరం-2024 వేడుకలను ”ఎపిక్ ఈవెనింగ్” పేరుతో డిసెంబర్ 31 సాయంత్రం…
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : శ్రేయాస్ మీడియా గ్రూప్, రాడిసన్ బ్లు రిసార్ట్ సంయుక్తంగా నూతన సంవత్సరం-2024 వేడుకలను ”ఎపిక్ ఈవెనింగ్” పేరుతో డిసెంబర్ 31 సాయంత్రం…
ప్రజాశక్తి-మార్కాపురం రూరల్: యువగళం ముగింపు సభను భారీ ఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నామని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు.…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే అన్ని సంఘాలను కలుపుకొని పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని యూటిఎఫ్ రాష్ట్ర నాయకులు మీగడ వెంకటేశ్వరరెడ్డి హెచ్చరించారు. శనివారం అంగన్వాడీలు…
ప్రజాశక్తి-మార్కాపురం రూరల్: పంటల బీమా, సున్నా వడ్డీ, పంట నష్ట పరిహారం, పంట గిట్టుబాటు ధర, రైతు భరోసా వంటి పథకాలు అన్ని ఈ పంట నమోదుతోనే…
ప్రజాశక్తి-సిఎస్ పురం వైసిపి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాస గృహంలో కనిగిరి మాజీ ఎమ్మెల్యే…
ప్రజాశక్తి-సిఎస్ పురంరూరల్: ఇష్టంతో చదివితే ఉన్నత స్థానాలు సాధించడం సాధ్యమవుతుందని అంబవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి, యూఎస్ఏలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ముప్పాళ్ళ చంద్రశేఖర్…
ప్రజాశక్తి-పెద్దారవీడు: మండలంలోని బద్వీడు గ్రామంలో టిడిపి ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్బాబు మాట్లాడుతూ…
xప్రజాశక్తి -నక్కపల్లి:ఉపమాక వెంకన్న ఆలయంలో శనివారం ముక్కోటి ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహించారు. సుధూరు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.కొండపైన, దిగువున ఉపాలయాల్లోనూ వేయింపజేసిన…
ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్:యువగళం సభను విజయ వంతం చేసిన వారందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. విజయనగరం జిల్లాలో…