కార్పొరేషన్ల వద్ద అంగన్వాడీల ధర్నా
ప్రజాశక్తి-మంగళగిరి : అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలకొట్టడాన్ని నిరసిస్తూ అంగన్వాడి యూనియన్లు, సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం మంగళగిరిలో ప్రదర్శన నిర్వహించి మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా…
ప్రజాశక్తి-మంగళగిరి : అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలకొట్టడాన్ని నిరసిస్తూ అంగన్వాడి యూనియన్లు, సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం మంగళగిరిలో ప్రదర్శన నిర్వహించి మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా…
ప్రజాశక్తి-కలెక్టరేట్ : ఈరోజు విజయనగరం కలెక్టరేట్ గ్రీవెన్స్ వద్ద పురుగుల మందు పట్టుకుని ఆత్మహత్య తీసుకుంటానని తుర్ల అప్పల నరసయ్య సన్నాఫ్ సన్యాసి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.…
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె ఉదృతమైంది. సోమవారం నాటికి వీరి ఆందోళన 6వ రోజుకు చేరుకుంది. జిల్లా…
ప్రజాశక్తి-పార్వతీపురం : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నెలకు 26వేల రూపాయిల జీతం ఇవ్వాలని ఫీల్డ్ అసిస్టెంట్ల పార్వతీపురంలో నిరసన చేపట్టారు. సోమవారం ఉదయం జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల…
పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు రేపూరి సూర్య నారాయణ (65) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు…
ప్రజాశక్తి-కనిగిరి: ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కనిగిరి వచ్చిన సందర్భంగా ఆదివారం స్థానిక అమరావతి గ్రౌండ్లో టిడిపి శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం టిడిపి నాయకులు శ్రీకాంత్ను…
ప్రజాశక్తి-కొనకనమిట్ల: కొనకనమిట్ల మండల పాస్టర్స్ సువార్తికుల యూనియన్ అధ్యక్షుడు నిశనం ఇమ్మానియేల్ ఆధ్వర్యంలో యూనియన్కు సంబంధించిన నూతన కార్యవర్గం మొత్తం 13 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : వైసిపిలో జంబ్లింగ్ విధానం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్పు చేసి పలు నియోజకవర్గాల్లో కొత్త వారిని రంగంలోకి తేవాలనే…
మంగళగిరిలోని అన్నపూర్ణ థియేటర్ సమీపంలో అంగన్వాడీ కేంద్రం తాళాలు పగలగొట్టకుండా అడ్డుకుంటున్న సిపిఎం నాయకులు, స్థానికులు, అంగన్వాడీ కార్యకర్తలు ప్రజాశక్తి – గుంటూరు జిల్లా విలేకర్లు :…