యువత లోని ప్రతిభను వెలికి తీసేందుకే “ఆడుదాం ఆంధ్ర”: ఎంపీటీసీ శేఖర్ రెడ్డి
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్(అన్నమయ్య):బాల-బాలికలు, యువతలోని ప్రతిభను వెలికి తీసేందుకే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగిందని ఊటుకూరు-2 ఎంపీటీసీ నాగ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని ఊటుకూరులో…