జిల్లా-వార్తలు

  • Home
  • చేనేతల ఆర్థిక అభివృద్ధికి కృషి

జిల్లా-వార్తలు

చేనేతల ఆర్థిక అభివృద్ధికి కృషి

Dec 24,2023 | 21:24

ప్రజాశక్తి-రాయచోటి జిల్లాలో చేనేత కార్మికులకు, వారి కుటుం బాలకు అందుబాటులో ఉంటూ వారికి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తామని జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి పి.శ్రీనివాసులురెడ్డి…

అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు : ఎంపీ

Dec 24,2023 | 21:22

ప్రజాశక్తి-పీలేరు పేదలందరికీ ఇళ్ల పట్టాలిచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిదేనని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. ఆదివారం పీలేరు మండలంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ…

అందరి చూపు బొబ్బిలి వైపు

Dec 24,2023 | 21:21

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ఎన్నికలు దగ్గర పడుతుండడం, మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జిల్లాలో అందరి చూపు బొబ్బిలి రాజకీయాల వైపు తిరుగుతున్నాయి. ఇంతకీ…

ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి

Dec 24,2023 | 21:14

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : సిఎం జగన్మోహన్‌రెడ్డి మొండి వైఖరి నశించాలని అంగన్వాడీ కార్యకర్తలు కొవ్వొత్తులతో ఆదివారం రాత్రి నిరసన తెలిపారు. పార్వతీపురంలో సిఐటియు ఆధ్వర్యంలో…

ప్రతిభ కొలమానంగా ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీలు

Dec 24,2023 | 21:13

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : క్రీడాకారుల్లో ఇమిడివున్న ప్రతిభను కొలమానంగా గుర్తించి వెలికి తీసేందుకే ఆడుదాం ఆంధ్రా పోటీలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ అర్‌.గోవిందరావు అన్నారు.…

చెక్‌ డాములు నిర్మించి సాగు నీరందించాలి

Dec 24,2023 | 21:11

ప్రజాశక్తి – కురుపాం : గిరిజన ప్రాంతాల్లో చెక్‌ డాములు నిర్మించి గిరిజన రైతులకు సాగునీరందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు.…

మన్యం గజగజ

Dec 24,2023 | 21:09

ప్రజాశక్తి – కురుపాం : మన్యంపై చలి పులి పంజా విసురుతోంది. ఉదయం 8గంటలు దాటినా ప్రజలు బయటకు రావడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. పొగమంచు పూర్తిగా కమ్ముతోంది.…

డివైడర్‌ను ఢకొీని యువకుడు మృతి

Dec 24,2023 | 21:00

ప్రజాశక్తి- డెంకాడ : మండలంలోని నాతవలస 16వ జాతీయ రహదారి టోల్గేట్‌ సమీపంలో డివైడర్‌ను ఢకొీని శనివారం యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..…

మెరుగైన పాలన జగన్‌తోనే సాధ్యం

Dec 24,2023 | 20:58

ప్రజాశక్తి- శృంగవరపుకోట : మెరుగైన పాలన జగన్‌తోనే సాధ్యమని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. 296వ రోజు ఆదివారం పట్టణంలోని సచివాలయం-1 పరిధిలో గడప గడపకు మన…