జిల్లా-వార్తలు

  • Home
  • విద్యార్థులకు ట్యాబులు పంపిణీ

జిల్లా-వార్తలు

విద్యార్థులకు ట్యాబులు పంపిణీ

Dec 21,2023 | 14:40

ప్రజాశక్తి-వేమూరు(బాపట్ల) : చుండూరు మండలం యడ్లపల్లి ప్రాథమిక జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్థులకు ట్యాబులు పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వేమూరు నియోజకవర్గ…

ప్రజాశక్తి 2024 క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎంపీ

Dec 21,2023 | 13:54

ప్రజాశక్తి-పులివెందుల రూరల్ : ప్రజా సమస్యలపై నిక్కచ్చిగా వార్తలు రాస్తూ ప్రజల మందనములు పొందుతున ప్రజాశక్తి దినపత్రిక 2024 క్యాలెండర్ ను గురువారం పులివెందుల పట్టణంలోని వైఎస్ఆర్సిపి ఆడిటోరియంలో…

పాపాఘ్ని నదిలో జల దీక్ష చేసిన అంగన్వాడీలు

Dec 21,2023 | 13:52

జీతాలు పెంచే వరకు ఉద్యమం ఆగదు ప్రజాశక్తి – వేంపల్లె : అంగన్వాడీలకు జీతాలు పెంచే వరకు ఉద్యమం ఆగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జల…

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

Dec 21,2023 | 13:45

అంగన్వాడీల సేవలు ప్రశంసనీయం సమ్మెకు సంపూర్ణ మద్దతు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ప్రజాశక్తి-కడప అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే…

హోటల్ లో సొరంగం ఏర్పడి 5 మందికి తీవ్ర గాయలు..!!

Dec 21,2023 | 13:29

ప్రజాశక్తి-రాయదుర్గం : అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని తెరు పక్కన ఉన్న అభిరుచి అనే హోటల్ లో గురువారము ఉన్నపళంగా పెద్ద సొరంగం ఏర్పడింది. దీంతో అందులో…

తడలో సిఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

Dec 21,2023 | 13:22

ప్రజాశక్తి-తడ :  వైఎస్ఆర్సీపీ నాయకుల అధ్వర్యంలో తడ మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను సూళ్లూరుపేట శాసన సభ్యులు కిలివేటి సంజీవయ్య మరియు…

సీఎం దిగి రావాలి.. డిమాండ్లు నెరవేర్చాలి 

Dec 21,2023 | 13:15

సీఐటీయూ ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చే వరకు ఉద్యమం ఆగదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్…

అంగన్వాడీలు మానవహారం

Dec 21,2023 | 13:13

ప్రజాశక్తి-నక్కపల్లి : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మెలో భాగంగా గురువారం అంగన్వాడీలు మానవహారం ప్రదర్శించారు. కనీస వేతనం 26,000 చెల్లించాలని ,గ్రాట్యూటీ…

చొప్పెల్లలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు.

Dec 21,2023 | 13:09

ప్రజాశక్తి – ఆలమూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదిస్తూ ఆంధ్ర ప్రజల అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ప్రియతమ…