జిల్లా-వార్తలు

  • Home
  • తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలి

జిల్లా-వార్తలు

తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలి

Dec 21,2023 | 16:22

రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల నిరసన ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌ (కర్నూలు) : కరువుతో అల్లాడిపోతున్న రైతులను, కౌలు రైతులను, వ్యవసాయ కూలీలను తక్షణమే ఆదుకోవాలని కోరుతూ రైతు…

ఘనంగా జగనన్న జన్మదిన వేడుకలు

Dec 21,2023 | 15:59

ప్రజాశక్తి-గిద్దలూరు (ప్రకాశం) : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు వైసీపీ నాయకులు చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కోలాహలంగా జరిగాయి. పట్టణంలోని నంద్యాల, ఒంగోలు జాతీయ…

రాజులో విజ్ఞాన ప్రదర్శన

Dec 21,2023 | 15:51

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ (అన్నమయ్య) : జాతీయ గణిత శాస్త్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజు పాఠశాల నందు ప్రధానోపాధ్యాయులు రఘురామరాజు, సీ ఈ ఓ మోహన్ రెడ్డిల ఆధ్వర్యంలో…

గణపవరంలో అంగన్వాడీల రాస్తారోకో

Dec 21,2023 | 15:43

ప్రజాశక్తి-గణపవరం(పశ్చిమగోదావరి) : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు గురువారం గణపవరం సెంటర్లో సిఐటియు నాయకత్వంలో రాస్తారోకో నిర్వహించారు.…

చెవిలో పువ్వులు పెట్టుకొని అంగన్వాడీల నిరసన

Dec 21,2023 | 15:27

10వ రోజుకి చేరిన అంగన్వాడీలు సమ్మె కలెక్టరేట్ ఎదుట మానవహారం మద్దతు తెలిపిన ఎపిటీఫ్ ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : తెలంగాణ కంటే వేతనాలు పెంచుతామన్నా ముఖ్యమంత్రి ఇచ్చిన…

జగన్‌ పనైపోయింది.. వచ్చేది టిడిపి ప్రభుత్వమే : బోళ్ళ

Dec 21,2023 | 15:23

ప్రజాశక్తి-రాజోలు(కోనసీమ) : జగన్‌ పనైపోయింది.. వచ్చేది టిడిపి ప్రభుత్వమేనని దానికి నిదర్శనం యువగళం ముగింపు మహసభకు వచ్చిన జనసమూహమేనని టిడిపి వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి,…

డిమాండ్ల పరిష్కారం అయ్యేదాకా సమ్మె ఆగదు

Dec 21,2023 | 15:13

పీలేరులో అంగన్వాడిల మానవహారం ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య): అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేదాకా సమ్మె ఆగదని సిఐటియు, ఏఐటియుసి నాయకులు తెలిపారు. అంగన్వాడీల 10వ…

కరపలో అంగన్వాడీల మానవహారం

Dec 21,2023 | 15:14

ప్రజాశక్తి – కరప(కాకినాడ) : సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్( సిఐటియు) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా10 వ…

విద్యార్థులకు ట్యాబులు పంపిణీ

Dec 21,2023 | 14:40

ప్రజాశక్తి-వేమూరు(బాపట్ల) : చుండూరు మండలం యడ్లపల్లి ప్రాథమిక జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్థులకు ట్యాబులు పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వేమూరు నియోజకవర్గ…