ఘనంగా జాతీయ వినియోగదారుల దినోత్సవం
అమలాపురంలో విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న జెసి ప్రజాశక్తి-అమలాపురం కలెక్టరేట్ లోని స్పందన హాలులో జిల్లా వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని…
అమలాపురంలో విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న జెసి ప్రజాశక్తి-అమలాపురం కలెక్టరేట్ లోని స్పందన హాలులో జిల్లా వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని…
బైకు ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు, కార్మికులు ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ మున్సిపల్ కార్మిక సమస్యల పరిష్కారానికి ఈనెల 26వ తేదీ నుంచి చేపట్టనున్న నిరవధిక సమ్మెకు ప్రజలు మద్దతు…
సచివాలయ అధికారి భానుప్రకాష్కి వినతిపత్రం సమర్పిస్తున్న ఎపి రైతుసంఘం నాయకులు ప్రజాశక్తి-ఆత్మకూరు మండలంలో కరువు సహాయక చర్యలు చేపట్టాలని ఎపి రైతుసంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు…
సమస్యలను లేవనెత్తుతున్న సభ్యులు ప్రజాశక్తి-రాయదుర్గం రాయదుర్గం పురపాలక సంఘం 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను రూ.98.79 లక్షల మిగులుతో పాలకమండలి ఆమోదం తెలిపింది. రాయదుర్గం పురపాలక సంఘం…
ఇన్ఛార్జి కలెక్టర్ శ్రీనివాసులు ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ప్రజలు, యువత, విద్యార్థులు, మహిళలు.. ఉత్సాహంగా.. ఉల్లాసంగా ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడోత్సవాల్లో ఆటలు ఆడాలని ఇన్చార్జి కలెక్టర్ పి.శ్రీనివాసులు పిలుపునిచ్చారు.…
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమగ్రశిక్షా అభియాన్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె శనివారానికి నాలుగో రోజుకు చేరుకుంది. కలెక్టరేట్ ఎదుట సమగ్రశిక్షా అభియాన్ ఉద్యోగులు…
ప్రజాశక్తి- నగరి: మండంలోని మాంగాడు గ్రామంలోగల అలిమేలు మంగమ్మ ఆలయ ఆవరణలో నిర్మాణ పనుల నిమిత్తం తవ్వకాలు జరుపగా పురాతన ఆలయానికి సంబందిత పునాదులు వెలికిచూశాయి. ఈ…
ప్రజాశక్తి – ఎస్ఆర్ పురం ప్రజాసమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీపీ సరిత అన్నారు. మండల కేంద్రమైన ఎస్ఆర్ పురం ఎంపీడీవో కార్యాలయంలో శనివారం సాధారణ…
భవన నిర్మాణ కార్మికుల జిల్లా అధ్యక్షులు జ్యోతిరావుప్రజాశక్తి- బంగారుపాళ్యం: కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి జ్యోతిరావు పిలుపునిచ్చారు. శనివారం…