జిల్లా-వార్తలు

  • Home
  • పేదలకు ఇళ్ల పట్టాలిచ్చే దాక ఉద్యమం

జిల్లా-వార్తలు

పేదలకు ఇళ్ల పట్టాలిచ్చే దాక ఉద్యమం

Dec 18,2023 | 23:29

దీక్షలను ప్రారంభించి మాట్లాడుతున్న వి.కృష్ణయ్య ప్రజాశక్తి – మంగళగిరి : ఏన్నో ఏళ్లుగా 20 వేల మంది పేదలు మంగళగిరి నియోజకవర్గంలోని వివిధ రకాల ప్రభుత్వ భూముల్లో…

గిరిధర్‌కు ఎమ్మెల్సీగా అవకాశం

Dec 18,2023 | 23:28

ఎమ్మెల్యే గిరిధర్‌తో మాట్లాడుతున్న మంత్రి విడదల రజిని ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు పశ్చిమ టిక్కెట్‌ దక్కని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌ను శాసన మండలికి…

ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంపు

Dec 18,2023 | 23:27

కలెక్టర్‌ మాధవీలత ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌ డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని ప్రభుత్వం రూ.5లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచిందని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు.…

నూతన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ

Dec 18,2023 | 23:26

ప్రజాశక్తి-అమలాపురంపేదలు ఎవరూ వైద్యం నిమిత్తం అప్పుల పాలు కారాదనే ఉద్దేశంతో వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ పథక పరిమితిని రూ.25 లక్షల వరకు పెంచుతూ సువర్ణ అధ్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం…

లీజు భూముల్లో చెట్లు నరికివేత

Dec 18,2023 | 23:24

ప్రజాశక్తి- కడియం లీజుకు తీసుకున్న దేవస్థానం భూముల్లో చెట్లను అక్రమంగా నరికేస్తున్నారు. కడియం మండలంలోని వివిధ గ్రామాల్లో గల దేవాదాయ భూములకు ఇటీవల కాలంలో శిస్తుల రూపేణా…

అంగన్‌వాడీల సమ్మెకు విస్తృత మద్దతు

Dec 18,2023 | 23:28

ప్రజాశక్తి-యంత్రాంగం అంగన్‌వాడీలు జిల్లావ్యాప్తంగా చేపట్టిన సమ్మె సోమవారం పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. సమ్మె 7వ రోజుకు చేరుకుంది. అమలాపురం అంగన్‌వాడీ వర్కర్ల…

గ్రామీణ పాలనలో నూతన ఒరవడిశ్రీ ఏ రాష్ట్రంలో సాధ్యంకాని సంక్షేమం ఏపీలో అమలైందిశ్రీ జెడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు

Dec 18,2023 | 23:34

గ్రామీణ పాలనలో నూతన ఒరవడిశ్రీ ఏ రాష్ట్రంలో సాధ్యంకాని సంక్షేమం ఏపీలో అమలైందిశ్రీ జెడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులుప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: వైసీపీ ప్రభుత్వంలో గ్రామీణ పాలనలో నూతన ఒరవడి సంతరించుకున్నదని…

హామీలు అమలు చేసేవరకూ…సమ్మె విరమించేది లేదు

Dec 18,2023 | 23:22

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి, కొవ్వూరు రూరల్‌ సమస్యలు పరిష్కరించే వరకూ, హామీలు అమలు చేసే వరకూ సమ్మెను విరమించేది లేదని అంగన్‌వాడీలు స్పష్టం చేశారు. అంగన్‌వాడీలు…

స్పందనలో సమస్యలకు పరిష్కారం

Dec 18,2023 | 23:20

ప్రజాశక్తి-అమలాపురంఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి వచ్చే అర్జీదారుల సమస్యల పట్ల క్రియాత్మకంగా స్పందించి సత్వరమే తగు పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు…