జిల్లా-వార్తలు

  • Home
  • విద్యార్ధుల్లో సూక్ష్మ సృజనాత్మకత అవసరం

జిల్లా-వార్తలు

విద్యార్ధుల్లో సూక్ష్మ సృజనాత్మకత అవసరం

Dec 24,2023 | 00:03

ప్రజాశక్తి – బాపట్ల విద్యార్థులు సూక్ష్మ మైన సృజనాత్మకతను అలవర్చుకోవాలని విద్యా శాఖ అధికారి పివిజె రామారావు అన్నారు. పురపాలక ఉన్నత పాఠశాల్లో జిల్లా స్థాయి సైన్స్‌…

పార్టీలు మారడం సహజం : బొర్రా శ్రీనివాసరావు

Dec 24,2023 | 00:01

ప్రజాశక్తి -రేపల్లె అధిష్టానం ఎంపిక చేసిన నూతన ఇన్‌ఛార్జితో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని వైసీపీ నాయకులు, న్యాయవాది బొర్రా శ్రీనివాసరావు ఆరోపించారు. ఆయన శనివారం…

గర్భిణీ మహిళ రీ పోస్టుమార్టం

Dec 24,2023 | 00:00

ప్రజాశక్తి – అద్దంకి మండలంలోని చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన గర్భిణీ మహిళ మర్సీరాణి మృతదేహానికి శనివారం రీ పోస్టుమార్టం నిర్వహించారు. చెరువు కొమ్ము పాలెం గ్రామానికి చెందిన…

బాపట్లలో ఓటరు అవగాహన కేంద్రం

Dec 23,2023 | 23:58

ప్రజాశక్తి – బాపట్ల స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న రెడ్ క్రాస్ జిల్లా కార్యాలయ భవనం క్రింది భాగంలో ఓటరు అవగాహన కేంద్రాన్ని ఆర్డీఒ రవీందర్…

రైతులకు ఎస్‌బిఐ సన్మానం

Dec 23,2023 | 23:56

ప్రజాశక్తి – పంగులూరు రైతు దినోత్సవం సందర్భంగా ఇరువురు రైతులను ఎస్‌బిఐ సిబ్బంది ఘనంగా సన్మానించారు. శాలవాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు…

ఆడుదాం ఆంధ్ర ప్రారంభించిన హనిమిరెడ్డి

Dec 23,2023 | 23:55

ప్రజాశక్తి – అద్దంకి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర ఆటలను వైసిపి ఇన్‌ఛార్జి పి హనిమిరెడ్డి శనివారం త్రీ కే రన్ జండా ఊపి ప్రారంభించారు.…

జాబ్‌ కార్డుదారులకు వంద రోజుల పని

Dec 23,2023 | 23:38

సమావేశంలో మాట్లాడుతున్న డ్వామా పీడీ చిట్టిరాజు లావేరు: జాతీయ ఉపాధిహామీ పథకంలో జాబ్‌ కార్డుదారులకు వందరోజులు పని కల్పించాలని డ్వామా పీడీ చిట్టిరాజు సిబ్బందిని ఆదేశించారు. శనివారం…

క్రీస్తు శాంతి బోధనలు అలవర్చుకోవాలి

Dec 23,2023 | 23:36

శ్రీకాకుళం అర్బన్‌ : మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి కలెక్టర్‌ నవీన్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ క్రీస్తు శాంతి బోధనలను ప్రతిఒక్కరూ అలవర్చుకోవాలని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఎం.నవీన్‌ అన్నారు. జిల్లా…

ఘనంగా జాతీయ రైతు దినోత్సవం

Dec 23,2023 | 23:31

రణస్థలం : అవగాహన కల్పిస్తున్న రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ రైతు సంక్షేమమే ప్రభుత్వ థ్యేయం కావాలని లయన్స్‌క్లబ్‌ సెంట్రల్‌ అద్యక్షులు పి.రవికుమార్‌ పేర్కొన్నారు.…