జిల్లా-వార్తలు

  • Home
  • ఆర్‌బికెను సందర్శించిన వియత్నాం బృందం

జిల్లా-వార్తలు

ఆర్‌బికెను సందర్శించిన వియత్నాం బృందం

Dec 23,2023 | 00:32

ప్రజాశక్తి -ఆనందపురం: మండలంలోని వేములవలస రైతుభరోసా కేంద్రాన్ని వియత్నాం ప్రతినిధుల బృందం శుక్రవారం సందర్శించింది. ప్రకృతి వ్యవసాయం విధానంలో చిరుధాన్యాల సాగు, పొలంబడి నమూనాలను ప్రదర్శించగా వాటిని…

‘ప్రకృతి’ వనరుల కేంద్రం ప్రారంభం

Dec 23,2023 | 00:32

ప్రజాశక్తి- కొత్తపట్నం : ఒంగోలు నగర పరిధిలోని కొప్పోలు గ్రామంలో రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిటీ నేచురల్‌ ఫార్మింగ్‌ ఆధ్వర్యంలో ప్రకతి వ్యవసాయ వనురుల కేంద్రాన్ని…

పొగాకు నాణ్యతపై దృష్టి సారించాలి

Dec 23,2023 | 00:31

ప్రజాశక్తి-కొండపి : రైతులు పొగాకు నాణ్యత పెంపుదలపై దృష్టి సారించాలని కొండపి వేలం నిర్వహణాధికారి జి.సునీల్‌కుమార్‌ తెలిపారు. పొగాకు బోర్డు పరిదిలోని వెన్నూరు గ్రామంలో పొగాకు పంట…

శ్రామిక జెండా తొలగించిన వారిపై కఠినచర్యలు

Dec 23,2023 | 00:31

37వ సచివాలయ ప్లానింగ్‌ సిబ్బంది నిర్వాకంపై సిఐటియు ధ్వజం తక్షణమే బేషరతుగా పునరుద్ధరించాలన ధర్నా, రాస్తారోకో ప్రజాశక్తి- పిఎం.పాలెం : జివిఎంసి ఐదోవార్డు సాయిరామ్‌ కాలనీ, కొమ్మాది…

కోటిరెడ్డికి అభినందనలు

Dec 23,2023 | 00:30

ప్రజాశక్తి- ఒంగోలు సబర్బన్‌ : ప్రకాశం జిల్లా కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ సిఇఒగా బాధ్యతలు చేపట్టిన కోటిరెడ్డిని కోఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకు విశ్రాంత ఉద్యోగులు గురువారం…

30న మహా ధర్నా.. సన్నాహక సమావేశం

Dec 23,2023 | 00:29

 పల్నాడు జిల్లా : మున్సిపల్‌ ఉపాధ్యాయుల అపరిష్కత సమస్యలు పరిష్కార సాధనకై యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఈనెల 30న విజయవాడలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని యుటిఎఫ్‌ పల్నాడు…

సెమీ క్రిస్మస్‌ వేడుకలు

Dec 23,2023 | 00:28

ప్రజాశక్తి -కనిగిరి : పాస్టర్‌ ఫెలోషిప్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక అమరావతి గ్రౌండ్‌లో సెమీ క్రిస్మస్‌ వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, టిడిపి…

మిర్చి పంట పరిశీలన

Dec 23,2023 | 00:27

ప్రజాశక్తి మార్కాపురం రూరల్‌ : వ్యవసాయ అధికారులు మండల పరిధిలోని ఎల్‌బిఎస్‌నగర్‌, చింతకుంట, తిప్పాయపాలెం గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు. రైతులు ఎస్‌డబ్ల్యుఎస్‌ 450 రకం మిరప విత్తనాలు…

 విద్యకు ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే పిన్నెల్లి

Dec 23,2023 | 00:26

 మాచర్ల : పేద విద్యార్థులకు విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి జగ న్మోహన్‌ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.…