జిల్లా-వార్తలు

  • Home
  • తెలుగు వెలుగులు విశ్వవ్యాప్తం కావాలి

జిల్లా-వార్తలు

తెలుగు వెలుగులు విశ్వవ్యాప్తం కావాలి

Dec 21,2023 | 22:32

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న విసి వెంకటరావు, తదితరులు ప్రజాశక్తి- ఎచ్చెర్ల తెలుగు వెలుగులు విశ్వవ్యాప్తం చేసే దిశగా పెద్దఎత్తున అంతర్జాతీయ తెలుగు మహా సభలు నిర్వహిస్తున్న ఆంధ్రా సారస్వతా…

కొనసాగుతున్న అంగన్‌వాడీల సమ్మె

Dec 21,2023 | 22:31

మానవహారం చేస్తున్న అంగన్‌వాడీలు కొనసాగుతున్న అంగన్‌వాడీల సమ్మె ప్రజాశక్తి-సీతారామపురం:అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలంటూ చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం 10వ రోజుకు చేరింది. తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట…

శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి

Dec 21,2023 | 22:30

కోటబొమ్మాళి : ప్రశంసాపత్రాలతో విద్యార్థులు పజాశక్తి- ఆమదాలవలస విద్యార్థులు మూఢనమ్మకాలను అనుసరించకుండా శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు బొడ్డేపల్లి జనార్దనరావు అన్నారు.…

సేవాదళ్‌ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లురెడ్డి వైసిపి సేవాదళ్‌ జిల్లా సెక్రటరీగా

Dec 21,2023 | 22:27

సేవాదళ్‌ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లురెడ్డి వైసిపి సేవాదళ్‌ జిల్లా సెక్రటరీగా ‘నెల్లూరు’ప్రజాశక్తి-కావలి:పట్టణ వైసీపీ ప్రచారకమిటీ అధ్యక్షులు నెల్లూరు వెంకటేశ్వర్లు రెడ్డిని జిల్లా వైసీపీ సేవాదళ్‌ ప్రధాన కార్యదర్శిగా…

డిజిటల్‌ విద్యకు ప్రోత్సాహం

Dec 21,2023 | 22:27

రణస్థలం : ట్యాట్‌ను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌ రణస్థలం: డిజిటల్‌ విద్యకు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ అన్నారు. రణస్థలం జిల్లా పరిషత్‌…

ఘనంగా సిఎం జన్మదిన వేడుకలు

Dec 21,2023 | 22:25

ఆమదాలవలస : దుస్తులను పంపిణీ చేస్తున్న స్పీకర్‌ సీతారాం ప్రజాశక్తి- ఆమదాలవలస రానున్న ఎన్నికల్లో ప్రజలు వైసిపికే పట్టం కట్టడం ఖాయమని స్పీకర్‌ తమ్మినేని సీతారాం జోష్యం…

రెవెన్యూ సహాయకుల నిరసన

Dec 21,2023 | 22:25

నిరసన తెలుపుతున్న విఆర్‌ఎలు రెవెన్యూ సహాయకుల నిరసన ప్రజాశక్తి-ఉదయగిరి:సమస్యల పరిష్కారం కోసం విఅర్‌ఎలు తహశీల్దారు కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గురువారం విఆర్‌ఎల…

తక్కువ ఖర్చు.. సుస్థిర కార్గో సేవలు

Dec 21,2023 | 22:22

– శ్రీసిటీ-సిద్ధార్థ లాజిస్టిక్స్‌ పరిశ్రమలో అధునాతన ”డ్రై పోర్ట్‌” సదుపాయం – ఈ ప్రాంత వాణిజ్య వద్ధి, విస్తరణకు అత్యంత ప్రయోజనకరంప్రజాశక్తి-వరదయ్యపాలెం: 28 దేశాలకు చెందిన 210…

విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచాలి

Dec 21,2023 | 22:21

మాట్లాడుతున్న నాయకులు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచాలి ప్రజాశక్తి-కావలి:కావలి నలంద హై స్కూల్‌లో ప్రయివేటు పాఠశాలల సమావేశం గురువారం మధ్యాహ్నం 03:30 గంటలకు కావలి గాయత్రీనగర్‌ నలంద హై…