జిల్లా-వార్తలు

  • Home
  • అంగన్వాడీల సమ్మె ప్రారంభం

జిల్లా-వార్తలు

అంగన్వాడీల సమ్మె ప్రారంభం

Dec 12,2023 | 23:59

ప్రజాశక్తి – సత్తెనపల్లి, సత్తెనపల్లి రూరల్‌ : సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఇతర సమస్యలను…

ఉచిత క్యాన్సర్‌ వైద్య సేవలు

Dec 12,2023 | 23:49

ప్రజాశక్తి – సామర్లకోట రూరల్‌గుణ్ణం చంద్రమౌళి చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో క్యాన్సర్‌, సాధారణ వ్యాధుల ఉచిత వైద్య శిబిరం ప్రారంభమైంది. స్థానిక పూర్ణ కళ్యాణ మండపంలో రెండు…

దివాన్‌ చెరువు కూడలిలో నమూనా ఇవిఎం

Dec 12,2023 | 23:47

ప్రజాశక్తి-రాజానగరంనియోజక వర్గం పరిధిలో దివాన్‌ చెరువు వద్ద నమూనా ఇవిఎం స్క్రీన్‌ను కలెక్టర్‌ కె.మాధవీలత మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగ ద్వారా…

ఘనంగా వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల ముగింపు

Dec 12,2023 | 23:45

ప్రజాశక్తి-రాజానగరంఆదికవి నన్నయ యూనివర్సిటీలో నాలుగు రోజుల పాటు జరిగిన సౌత్‌ అండ్‌ వెస్ట్‌ ఇంటర్‌ యూనివర్సిటీ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు విజయవంతంగా ముగిశాయి. మంగళవారం ఉదయం మెన్‌…

నూతన విధానంతో విద్యా వ్యవస్థ నాశనం

Dec 12,2023 | 23:44

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రాష్ట్రంలో నూతన విద్యావిధానం తీసుకు వచ్చి విద్యా వ్యవస్థను నాశనం చేసారని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌ విమర్శించారు. ఫెడరేషన్‌ జిల్లా మహాసభ స్థానిక విక్రం…

త్వరలో అంతర్గత శాఖల క్రీడలు : కలెక్టర్

Dec 12,2023 | 23:42

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం రూరల్‌జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి క్రీడా పోటీలను నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. మంగళవారం స్థానిక పుష్కరవనంలో జిల్లా…

సమస్యలపై అంగన్‌వాడీల సమరం

Dec 12,2023 | 23:40

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంతమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ వర్కర్లు హెల్పర్లు మంగళవారం నుంచి ప్రారంభించిన నిరవధిక సమ్మెలో భాగంగా మంగళవారం కలెక్టరేట్‌ వద్ద భారీ ధర్నా చేపట్టారు. జిల్లావ్యాప్తంగా వర్కర్లు…

సమస్యలపై అంగన్‌వాడీల సమరం

Dec 12,2023 | 23:33

మండపేటలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల సమ్మెలో పాల్గొన్న కృష్ణవేణి తమ డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీలు మంగళవారం నుంచి సమ్మెను ప్రారంభించారు. సమ్మెలో అంగన్‌వాడీ వర్కర్లు,…

అర్హులకు పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం

Dec 12,2023 | 23:30

తిళ్లకుప్ప సచివాలయంలో డిజిటల్‌ బోర్డు ఆవిష్కరిస్తున్న సర్పంచ్‌ తమ్మయ్య ప్రజాశక్తి-ఐ.పోలవరం వైసిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలుచేసిన సంక్షేమ పథకాలను రాష్ట్ర నాయకులు కోరుకొండ సత్యనారాయణ, ఎంపిపి…