జిల్లా-వార్తలు

  • Home
  • ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

జిల్లా-వార్తలు

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

Nov 30,2023 | 00:21

ప్రజాశక్తి-పాడేరు: పాడేరులో డిసెంబర్‌ 14, 15, 16 తేదీలలో నిర్వహించే ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి. జీవన్‌కృష్ణ,…

కొనసాగిన సిహెచ్‌డబ్ల్యుల రిలే దీక్షలు

Nov 30,2023 | 00:19

దీక్షలు చేపడుతున్న సిహెచ్‌డబ్ల్యులు   ప్రజాశక్తి -పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో వైద్యఆరోగ్య శాఖలో పని చేస్తున్న సిహెచ్‌ డబ్ల్యులను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ…

అవగాహనతోనే ఎయిడ్స్‌ నిర్మూలన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విసి ఆచార్య డి భారతి

Nov 30,2023 | 00:17

అవగాహనతోనే ఎయిడ్స్‌ నిర్మూలన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విసి ఆచార్య డి భారతిప్రజాశక్తి – క్యాంపస్‌ : విస్తత పరిశోధనల ద్వారా, సమచార వ్యాప్తి ద్వారా…

భవభూతి ఉత్తర రామచరిత ధర్మవీర ప్రధానమైంది.. – ఆచార్య సూర్యనారాయణ

Nov 30,2023 | 00:15

భవభూతి ఉత్తర రామచరిత ధర్మవీర ప్రధానమైంది.. – ఆచార్య సూర్యనారాయణప్రజాశక్తి – క్యాంపస్‌ : భవభూతి ఉత్తర రామచరిత ధర్మవీర ప్రధానమైందని ఆచార్య సూర్య నారాయణ అన్నారు.…

ఆదివాసీలతోనే ఉద్యోగాలు భర్తీ చేయాలి

Nov 30,2023 | 00:11

ప్రజాశక్తి పాడేరు : ఆదివాసి ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉద్యోగాలన్నీ ఆదివాసులతోనే భర్తీ చేయాలని బుధవారం పాడేరులో నిర్వహించిన ఆదివాసి నిరుద్యోగుల సదస్సులో వక్తలు డిమాండ్‌…

వరద ప్రవాహంలో చిక్కుకున్న వారినిరక్షించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది

Nov 30,2023 | 00:09

వరద ప్రవాహంలో చిక్కుకున్న వారినిరక్షించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిప్రజాశక్తి -తొట్టంబేడు: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మండలంలో చిన్నపాటి వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి. ఈ…

అంతర్జాతీయ నగరంగా విశాఖ

Nov 30,2023 | 00:08

– మేయర్‌ హరి వెంకట కుమారి ప్రజాశక్తి- గాజువాక: అంతర్జాతీయ నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు నగర మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి అన్నారు.…

వ్యక్తిగత తోటల పెంపకానికి ప్రోత్సాహం

Nov 30,2023 | 00:05

మాట్లాడుతున్న అశోక్‌కుమార్‌ గ్రామీణాభివృద్ధిశాఖ హార్టికల్చర్‌ విభాగం జాయింట్‌ కమిషనర్‌ అశోక్‌కుమార్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ క్షేత్రస్థాయిలో భూములు ఉన్న జాబుకార్డులందరినీ వ్యక్తిగత తోటల పెంపకంపై ప్రోత్సహించడంతో పాటు…

అరవిందో ఫార్మా సిబ్బందికి ఎమ్‌డిపి శిక్షణ

Nov 30,2023 | 00:05

ప్రజాశక్తి -మధురవాడ: గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంతో ప్రముఖ ఔషధ పరిశ్రమ అరవిందో ఫార్మా లిమిటెడ్‌ ఉద్యోగస్తులకు ప్రత్యేక మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమం (ఎమ్‌డిపి) బుధవారం ప్రారంభమైంది. ఆరో…