జిల్లా-వార్తలు

  • Home
  • గురజాడకు ఘనంగా నివాళులు

జిల్లా-వార్తలు

గురజాడకు ఘనంగా నివాళులు

Nov 30,2023 | 11:37

గురజాడ గేయాలతో ర్యాలీ ఆయన వాడిన వస్తువులు ప్రదర్శనతో ప్రజాశక్తి-విజయనగరం కోట : మహాకవి గురజాడ అప్పారావు 108వ వర్థంతిని పురష్కరించుకుని గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో…

గుండెపోటుతో డ్రైవర్ మృతి

Nov 30,2023 | 10:51

ప్రజాశక్తి-గండేపల్లి : గండేపల్లి మండలం నీలాద్రి రావుపేట శివారు బుధవారం అర్ధరాత్రి లారీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందారు. పోలీస్ వివరాలు మేరకు ఎన్టీఆర్ జిల్లా, కోడూరు…

కాంప్లెక్స్‌ సమావేశాలు బోధనా సామర్థ్యాలను పెంచుతాయి

Nov 30,2023 | 00:46

ప్రజాశక్తి-సిఎస్‌ పురంరూరల్‌: స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలు ఉపాధ్యాయులలో బోధనా సామర్థ్యాలను పెంపొందిస్తాయని సిఎస్‌ పురం స్కూల్‌ కాంప్లెక్స్‌ చైర్మన్‌ షేక్‌ ఖాదరున్నీసా బేగం అన్నారు. స్థానిక జిల్లా…

పేదల సంక్షేమానికే పథకాలు: సిడిపిఒ

Nov 30,2023 | 00:40

ప్రజాశక్తి-పొదిలి దేశంలో పేదరిక నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 17 రకాల పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిడిపిఒ సుధా మారుతి అన్నారు. బుధవారం మండలంలోని…

కార్మికవర్గ పోరాటాలను ఉధృతం చేయాలి

Nov 30,2023 | 00:40

 ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌ : ప్రభుత్వరంగ పరిశ్రమలను, కార్మిక హక్కులను రక్షించుకోవడం కోసం పోరాటాలను ఉధృతం చేయడమే నండూరి ప్రసాదరావుకు అర్పించే ఘనమైన నివాళి అని సిఐటియు…

ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన

Nov 30,2023 | 00:38

ప్రజాశక్తి-విశాఖపట్నం క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంలో భాగంగా రూ.7.57 కోట్లతో పెదగంట్యాడ ఇండిస్టియల్‌ ఎస్టేట్‌ పరిధిలో నిర్మించనున్న ఎఫ్‌ఎఫ్‌సి (ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్సు)కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి బుధవారం…

సామాజిక న్యాయం కోసం సంతకాల సేకరణ

Nov 30,2023 | 00:37

ప్రజాశక్తి-హనుమంతునిపాడు దళితుల ఆత్మగౌరవం, ఉపాధి, సంక్షేమం, దళిత వాడల అభివృద్ధి, సమానత్వం, సామాజిక న్యాయం సాధన కోసం ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక…

విధులు బహిష్కరించిన న్యాయవాదులు

Nov 30,2023 | 00:27

నిరసన తెలియజేస్తున్న న్యాయవాదులు   ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టన ఏపి భూ హక్కుల చట్టం(యాక్టు 27/2023)ను వెంటనే రద్దు చేయాలని నిరసిస్తూ బుధవారం…

ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ

Nov 30,2023 | 00:26

ప్రజాశక్తి -కోటవురట్ల:మండల కేంద్రంలో బుధవారం తహసిల్దార్‌ జానకమ్మ ఆధ్వర్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుండి ప్రధాన కూడలి వరకు…