జిల్లా-వార్తలు

  • Home
  • ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

జిల్లా-వార్తలు

ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

Nov 29,2023 | 21:46

జీలుగుమిల్లి: మండలంలో రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మండల వ్యవసాయాధికారి కె.గంగాధర్‌ తెలిపారు. బుధవారం మండలంలోని జీలుగుమిల్లి సొసైటీలో ఒకటి, ములగలంపల్లి రైతు భరోసా…

సామాజిక భవనానికి శంకుస్థాపన

Nov 29,2023 | 21:46

ప్రజాశక్తి-సీతానగరం : సీతానగరంలోని సుంకరవీధిలో తూర్పుకాపు సామాజిక భవన నిర్మాణానికి ఎమ్‌పి జి.మాధవి, ఎమ్మెల్యే ఎ.జోగారావు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్‌పి మాధవి మాట్లాడుతూ…

ప్రతి ఇంటికీ తాగునీరు

Nov 29,2023 | 21:45

  ప్రజాశక్తి-సీతానగరం   :   జల జీవన్‌ మిషన్‌ పనులను త్వరగా పూర్తిచేసి ప్రతిఇంటికీ పరిశుభ్రమైన మంచినీరు అందించాలని కలెక్టరు నిశాంత్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం సీతానగరం మండలంలో…

సరికొత్త పద్ధతిలో చోడి సాగు

Nov 29,2023 | 21:43

ప్రజాశక్తి-పాచిపెంట : ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరి కోతకు వారం రోజుల ముందు నేలలో ఉన్న తేమను వినియోగించుకుని పంట పండించడానికి అపరాలు చల్లుతారు. కానీ, వరి కొయ్యలలో…

ఆర్వో ప్లాంట్‌ సమస్య పరిష్కారానికి చర్యలు

Nov 29,2023 | 21:43

టి.నరసాపురం: మండలంలోని బొర్రంపాలెం హైస్కూల్‌లో ఆర్వో ప్లాంట్‌(తాగునీరు) సమస్య పరిష్కారానికి పోలవరం నియోజకవర్గ ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు చర్యలు చేపట్టారు. స్థానిక బొర్రంపాలెం హైస్కూల్లో నాడు –…

అంగన్వాడీలను మోసగించిన ప్రభుత్వం 

Nov 29,2023 | 21:43

 ప్రజాశక్తి-పాలకొండ  :  అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు ఎన్‌.హిమప్రభ ఆగ్రహం వ్యక్తంచేశారు.…

Nov 29,2023 | 21:42

మాట్లాడుతున్న యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య న్యాయం చేయాలని ఆందోళన చేస్తే..అక్రమ కేసులా .యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య…

చిరుధాన్యాల కొనుగోలు ప్రారంభం

Nov 29,2023 | 21:42

ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్‌ : రైతులు తమ పంటలను రైతుభరోసా కేంద్రాల ద్వారా మద్దతు ధరకు అమ్ముకోవాలని జాయింటు కలెక్టరు ఆర్‌.గోవిందరావు తెలిపారు. బుధవారం మండలంలోని సంగంవలన రైతుభరోసా…

స్వపక్షంలో విపక్షం

Nov 29,2023 | 21:41

ప్రజాశక్తి- పార్వతీపురం టౌన్‌   :   ఓ వైపు అజెండాలోని అంశాలను మున్సిపల్‌ ఉద్యోగి చదవడం ప్రారంభించారు. తొలి అంశం పూర్తికాకముందే, ప్రతిపక్ష కౌన్సిలర్లు అడ్డుతగలడం, సమావేశాల్లో ఎన్నిసార్లు…