జిల్లా-వార్తలు

  • Home
  • ముగిసిన ఎస్‌ఎఫ్‌ఐ దీక్షలు

జిల్లా-వార్తలు

ముగిసిన ఎస్‌ఎఫ్‌ఐ దీక్షలు

Nov 29,2023 | 21:36

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌   : జిల్లాలో విద్యారంగ సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన నిరసన దీక్షలు బుధవారం ముగిశాయి. ఈ నెల 24న కలెక్టరేట్‌ వద్ద ప్రారంభించిన దీక్షలు ఆరు…

మొక్కజొన్న స్టార్చ్‌ ఉత్పత్తి యూనిట్‌కు శంకుస్థాపన

Nov 29,2023 | 21:36

ప్రజాశక్తి – ఆగిరిపల్లి ఆగిరిపల్లి మండలం కొమ్మూరులో రూ.144 కోట్లతో 32.94 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న మొక్కజొన్న నుండి స్టార్చ్‌ ఉత్పత్తి యూనిట్‌కు తాడేపల్లి క్యాంపు కార్యాలయం…

సమస్యల పరిష్కారమే ఎస్‌ఎఫ్‌ఐ లక్ష్యం

Nov 29,2023 | 21:35

ప్రజాశక్తి -పూసపాటిరేగ : విద్యారంగ సమస్యల పరిష్కారమే ఎస్‌ఎఫ్‌ఐ లక్ష్మమని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ వెంకటేష్‌ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ మండల మహా…

చెత్త శుద్ధి వాహనాలు ప్రారంభం

Nov 29,2023 | 21:34

ప్రజాశక్తి – ఏలూరు పరిసరాల్లోని మురుగునీరు, చెత్త తొలగింపునకు మురుగుశుద్ధి చేసే వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ బి.లావణ్యవేణి తెలిపారు. బుధవారం స్థానిక…

నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ : ఎస్‌పి

Nov 29,2023 | 21:33

ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్‌ జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీస్‌ వ్యవస్థ ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తుందని సిబ్బంది విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని జిల్లా ఎస్‌పి డి.మేరీప్రశాంతి అన్నారు.…

రామభద్రపురంలో నిషేధిత బిటి-3 పత్తి సాగు

Nov 29,2023 | 21:32

ప్రజాశక్తి- బొబ్బిలి:  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన బిటి-3 పత్తి రామభద్రపురం మండలంలో గప్‌ చుప్‌గా సాగు చేస్తున్నారు. ఈ పత్తి సాగు వల్ల పర్యావరణానికి ముప్పు…

రైతులకు భారంగా ‘జలకళ’..!

Nov 29,2023 | 21:32

ప్రజాశక్తి – భీమడోలు మెట్ట ప్రాంత రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న జలకళ పథకం అమలు తీరు పట్ల రైతులు పెదవి విరుస్తున్నారు. ఉన్నతాధికారులు స్థానిక…

బాధితులకు జనసేన సాయం

Nov 29,2023 | 21:31

తాడేపల్లిగూడెం:మోదుగుంటలో మంగళవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితులు కొనకల్ల వెంకన్న, పుష్పవతిని పరామర్శించి వారికి రూ.20 వేలు, ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన నాయుడు…

ఉత్తరకాశి రెస్క్యూ ఆపరేషన్‌లో శ్రీసిటీ బి-రోలెక్స్‌

Nov 29,2023 | 21:31

ఉత్తరకాశి రెస్క్యూ ఆపరేషన్‌లో శ్రీసిటీ బి-రోలెక్స్‌ప్రజాశక్తి – వరదయ్యపాలెం ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారీ సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులు మంగళవారం రాత్రి ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు. 17రోజుల పాటు…