జిల్లా-వార్తలు

  • Home
  • విద్యార్థుల సమస్యలు పట్టించుకోని డి.వై.ఈ.ఓ వెంకటప్పయ్యను సస్పెండ్ చేయాలి

జిల్లా-వార్తలు

విద్యార్థుల సమస్యలు పట్టించుకోని డి.వై.ఈ.ఓ వెంకటప్పయ్యను సస్పెండ్ చేయాలి

Nov 24,2023 | 18:05

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జగ్గయ్యపేట: నియోజకవర్గంలో ఉన్నా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జగ్గయ్యపేట పట్టణంలో ఉన్న జిల్లా…

అప్పారావు ధన్యజీవి : సిపిఎం

Nov 24,2023 | 18:01

ప్రజాశక్తి – వీరవాసరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన సిపిఎం మండల నాయకులు కిల్లాడి అప్పారావు ధన్యజీవి అని సిపిఎం సీనియర్‌ నాయకులు, మాజీ…

సమస్యలపై విశ్రాంత ఉద్యోగుల వినతి

Nov 24,2023 | 17:50

ప్రజాశక్తి-కాకినాడరాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అసోసియేషన్‌ నాయకులు కె.పద్మనాభం, ఎస్‌.ఇబ్రహీం, హెచ్‌సి.సుబ్రహ్మణ్యం, శాస్త్రి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం కాకినాడ సిటీ ఎంఎల్‌ఎ…

కరువు రైతులను ఆదుకోవాలని ధర్నా

Nov 24,2023 | 17:48

ప్రజాశక్తి-కాకినాడ జగ్గంపేటలో సాగు నీరు లేక పంటలు ఎండిపోయి కరువుతో రైతులు అల్లాడుపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్‌…

చూసి అడు’గొయ్యి’..!

Nov 24,2023 | 17:47

ప్రజాశక్తి – మొగల్తూరు మండలంలోని పలు గ్రామాల్లో రహదారులు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో వర్షం పడితే ఆ…

మహాధర్నాపై ప్రచార జాతా ప్రారంభం

Nov 24,2023 | 17:45

ప్రజాశక్తి-కాకినాడనవంబరు 27, 28 విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు, ఎపి రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో…

కొత్త కరెంట్‌ స్తంభం ఏర్పాటు

Nov 24,2023 | 17:44

ప్రజాశక్తి కథనానికి స్పందన ప్రజాశక్తి – పాలకొల్లు రూరల్‌ పెంకుళ్లపాడు వద్ద పాడైపోయిన కరెంటు స్తంభం గురించి ఈనెల 22వ తేదీన ప్రజాశక్తిలో ప్రచురించిన ‘ప్రమాదకరంగా విద్యుత్‌…

నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం

Nov 24,2023 | 17:42

ప్రజాశక్తి-కాజులూరునాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని బిసి సంక్షేమం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తెలిపారు. కాజులూరులో…

గుమ్మలూరులో లేగదూడల ప్రదర్శన

Nov 24,2023 | 17:41

ప్రజాశక్తి – పోడూరు నేటి లేగ దూడలే రేపటి పాడి పశువులనే నినాదంతో పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో లేగ దూడల ప్రదర్శన గుమ్మలూరులో సర్పంచి సోనియా…