జిల్లా-వార్తలు

  • Home
  • గ్రామీణులకు డిజిటల్‌ సేవలు!

జిల్లా-వార్తలు

గ్రామీణులకు డిజిటల్‌ సేవలు!

Nov 29,2023 | 20:27

ప్రజాశక్తి – కడప ప్రతినిధిగ్రామీణులకు డిజిటల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లా పంచాయతీ కార్యాలయ అధికారులు స్వామిత్వ పథకం పేరుతో ఇళ్లు, ఇళ్లస్థలాల సర్వే నిర్వహణకు కసరత్తు…

విద్య కాషాయికరణను ఆపాలి : ఎఐఎస్‌ఎఫ్‌

Nov 29,2023 | 20:26

మాట్లాడుతున్న రావుల వెంకయ్య విద్య కాషాయికరణను ఆపాలి : ఎఐఎస్‌ఎఫ్‌ ప్రజాశక్తి-కందుకూరు అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్‌ఎఫ్‌) కందుకూరు నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో స్థానిక కోటారెడ్డి…

పారిశ్రామికంగా బద్వేలు అభివృద్ధికి బాటలు : కలెక్టర్‌

Nov 29,2023 | 20:25

ప్రజాశక్తి-కడప బద్వేలు నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివద్ధి చేసి ఆ ప్రాంతంలో పేదరికాన్ని నిర్మూలించే దిశగా ప్రభుత్వం అభివద్ధికి బాటలు వేస్తుందని కలెక్టర్‌ వి.విజరు రామరాజు తెలిపారు. బుధవారం…

టిడిపితోనే ముస్లిం, మైనార్టీల భవిష్యత్తు

Nov 29,2023 | 20:23

ప్రజాశక్తి-కడప అర్బన్‌ ముస్లిం, మైనార్టీల సంక్షేమం తెలుగుదేశం పార్టీ అధికారంలోనే సాధ్యపడుతుందని మాజీ మంత్రి ఎన్‌.ఎం.డి.ఫరూక్‌ పేర్కొన్నారు. బుధవారం నగరంలోని ఓ కల్యాణ మండపంలో టిడిపి మైనార్టీ…

సంపూర్ణ ఓటరు జాబితాకు కృషి : కలెక్టర్‌

Nov 29,2023 | 19:38

మాట్లాడుతున్న కలెక్టర్‌ సంపూర్ణ ఓటరు జాబితాకు కృషి : కలెక్టర్‌ ప్రజాశక్తి -నెల్లూరు ఓటరు జాబితాలో నూరు శాతం అర్హులైన ఓటర్లు నమోదైవుండాలనే లక్ష్యంతో స్వచ్ఛమైన ఓటర్ల…

ఆర్‌టిసి ఉద్యోగులకు ఓపిఎస్‌ అమలు చేయాలి

Nov 29,2023 | 19:34

నిరసన తెలుపుతున్న ఉద్యోగులు ఆర్‌టిసి ఉద్యోగులకు ఓపిఎస్‌ అమలు చేయాలి ప్రజాశక్తి-నెల్లూరు : ఆర్‌టిసి ఉద్యోగులందరికీ ఓ.పి.ఎస్‌. అమలు చేయాలని, జి.పి.ఎస్‌ పై ప్రభుత్వ విధి విధానాలు…

పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం

Nov 29,2023 | 19:31

మాట్లాడుతున్న కలెక్టర్‌ పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం ప్రజాశక్తి-నెల్లూరు : జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్న పారిశ్రామిక కవేత్తలకు ప్రభుత్వం తరపున సహా, సహకారాలు అందిస్తున్నట్లు కలెక్టర్‌ ఎం…

మైనార్టీల హక్కుల కోసం కృషి : ఆవాజ్‌

Nov 29,2023 | 19:26

మాట్లాడుతున్న ఆవాజ్‌ నాయకులు మైనార్టీల హక్కుల కోసం కృషి : ఆవాజ్‌ ప్రజాశక్తి -నెల్లూరు : సమాజంలో మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వం దృష్టికి…

రబీకి సన్నద్ధం కావాలి : కలెక్టర్‌

Nov 29,2023 | 17:14

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ శుక్లా ప్రజాశక్తి-అమలాపురం జిల్లాలో ఖరీఫ్‌ కోతలు పూర్తయినందున రబీ సంబంధించి వరి విత్తనాలు చల్లుకొనే విధంగా రైతులు సన్నద్ధం కావాలని జిల్లా…