జిల్లా-వార్తలు

  • Home
  • చలో ఢిల్లీని విజయవంతం చేద్దాం

జిల్లా-వార్తలు

చలో ఢిల్లీని విజయవంతం చేద్దాం

Nov 29,2023 | 17:04

వ్యవసాయ కార్మిక సంఘం ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : భారత రాజ్యాంగం కల్పించిన దళిత హక్కుల పరిరక్షణ కోసం, సామాజిక న్యాయం కోసం మరియు దళిత సమస్యలు పరిష్కరించాలని…

పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో జరాకి బంగారు పతకం

Nov 29,2023 | 16:51

అభినందించిన జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు గురాన అయ్యలు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : బెంగళూరులో ఈ నెల 22 తేదీ నుండి 26 తేదీ వరకు జరిగిన…

పేదవారికి ఉచిత వైద్య సేవలు అభినందనీయం

Nov 29,2023 | 16:45

సామాజికసేవ ప్రతి ఒక్కరిలో కలగాలి వెంకట పద్మ ఫౌండేషన్ ద్వారా సేవ కార్యక్రమలు చేయడం శుభపరిణామం పేద చిన్నారులు కోసం ఏర్పాటు చేసిన 20 ఉచిత బెడ్స్…

గ్రామీణ క్రీడాకారులను వెలికితీసేందుకే ఆడుదాం ఆంధ్ర

Nov 29,2023 | 16:37

ప్రజాశక్తి-ఆస్పరి : గ్రామీణ ప్రాంతాలలోని క్రీడాకారులను వెలికి తీసేందుకే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిందని ఎంపిడిఓ రాణేమ్మ అన్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆడుదాం…

ప్రజా పంపిణీపై మరింత నిఘా

Nov 29,2023 | 16:32

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిప్రజా పంపిణీ వ్యవస్థపై మరింత నిఘా పెరగనుంది. పేదలకు అందజేస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్న విషయం విదితమే. దళారులు ప్రజల నుంచి కొనుగోలు…

‘రెడ్‌క్రాస్‌’కు ప్రజలు సహకరించాలి

Nov 29,2023 | 16:31

జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లాతో రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యులు ప్రజాశక్తి -అమలాపురం సేవా దక్పథంతో పనిచేసే రెడ్‌ క్రాస్‌ సంస్థకు ఇతోథికంగా సహకారం అందిస్తే సామాన్య…

‘స్పందన’లో ప్రజా సమస్యలకు పరిష్కారం

Nov 29,2023 | 16:21

స్పందనలో అర్జీలు స్వీకరిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ ప్రజాశక్తి-అమలాపురం స్పందన -జగనన్నకు చెబుదాం కు వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా అధికారులను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌…

ప్రభుత్వ వేధింపులతో వాలంటీర్ల రాజీనామా

Nov 29,2023 | 16:19

ముత్తుముల సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న వాలంటీర్లు ప్రజాశక్తి – గిద్దలూరు : జగన్ ప్రభుత్వ వేదింపులు తాళలేక తాము తాము టీడీపీ కండువాకప్పుకున్నామని మండలంలోని సంజీవరావు…

అన్నవరం హుండీల ఆదాయం 1.81 కోట్లు

Nov 29,2023 | 16:16

ప్రజాశక్తి-అన్నవరం : అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారికి హుండీల ద్వారా 1,81,26,154/ రూపాయలు ఆదాయం లభించింది. బుధవారం కొండపైన దేవస్థానం ఈవో కే రామచంద్ర…