జిల్లా-వార్తలు

  • Home
  • పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

జిల్లా-వార్తలు

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

Nov 24,2023 | 20:12

 ప్రజాశక్తి-విజయనగరం  :  బాలికపై అత్యాచారానికి పాల్పడిన గుర్ల మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన యాళ్ల గణపతి(29)కి ప్రత్యేక పోక్సో న్యాయ స్థానం 20ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేలు…

నిందితులకు కఠిన శిక్ష పడాలి : ఎస్‌పి

Nov 24,2023 | 19:52

ప్రజాశక్తి-విజయనగరం : మహిళలపై జరిగే దాడుల్లో నమోదైన కేసుల్లో నిందితులకు కఠిన శిక్ష పడేలా దర్యాప్తు క్షుణ్ణంగా చేయాలని ఎస్‌పి. ఎం.దీపిక పోలీసు అధికారులకు సూచించారు. శుక్రవారం…

రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Nov 24,2023 | 19:08

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ యూనియన్‌ బ్యాంక్‌ 105వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌ఆర్‌.పేటలోని యూనియన్‌ బ్యాంక్‌ రీజనల్‌ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన…

అంగన్‌వాడీల సమ్మె నోటీసు అందజేత

Nov 24,2023 | 18:48

ఫొటో : సిడిపిఒకు సమ్మె నోటీసు అందజేస్తున్న నాయకులుఅంగన్‌వాడీల సమ్మె నోటీసు అందజేతప్రజాశక్తి-అనంతసాగరం : రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని, డిసెంబర్‌ 8వ…

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

Nov 24,2023 | 18:44

మాట్లాడుతున్న ఎంపి ఆదాలఅభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనప్రజాశక్తి-నెల్లూరు అర్బన్‌: నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం లోని 26వ మున్సిపల్‌ కార్పొరేషన్‌ డివిజన్లో 83 లక్షల రూపాయల నిధులతో శుక్రవారం నెల్లూరు…

కళ్యాణ మండపం ప్రారంభం

Nov 24,2023 | 18:05

ప్రజాశక్తి – పాలకొల్లు పట్టణంలో ప్రజల అభిరుచికి తగ్గట్టుగా ఆధునిక కళ్యాణ మండపాలు, వసతులు రావడం హర్షనీయమని వైసిపి ఇన్‌ఛార్జి గుడాల గోపి చెప్పారు. పట్టణంలో అడబాల…

విద్యార్థుల సమస్యలు పట్టించుకోని డి.వై.ఈ.ఓ వెంకటప్పయ్యను సస్పెండ్ చేయాలి

Nov 24,2023 | 18:05

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జగ్గయ్యపేట: నియోజకవర్గంలో ఉన్నా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జగ్గయ్యపేట పట్టణంలో ఉన్న జిల్లా…

అప్పారావు ధన్యజీవి : సిపిఎం

Nov 24,2023 | 18:01

ప్రజాశక్తి – వీరవాసరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన సిపిఎం మండల నాయకులు కిల్లాడి అప్పారావు ధన్యజీవి అని సిపిఎం సీనియర్‌ నాయకులు, మాజీ…

సమస్యలపై విశ్రాంత ఉద్యోగుల వినతి

Nov 24,2023 | 17:50

ప్రజాశక్తి-కాకినాడరాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అసోసియేషన్‌ నాయకులు కె.పద్మనాభం, ఎస్‌.ఇబ్రహీం, హెచ్‌సి.సుబ్రహ్మణ్యం, శాస్త్రి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం కాకినాడ సిటీ ఎంఎల్‌ఎ…