జిల్లా-వార్తలు

  • Home
  • రాజ్యాంగ పీఠిక స్ఫూర్తి

జిల్లా-వార్తలు

రాజ్యాంగ పీఠిక స్ఫూర్తి

Nov 27,2023 | 21:09

రాజ్యాంగ పీఠికను చదివిస్తున్న జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా ప్రజాశక్తి – శ్రీకాకుళం భారత రాజ్యాంగ పీఠికను స్ఫూర్తిగా…

బెజ్జిపురం యూత్‌ క్లబ్‌ సేవలు భేష్‌

Nov 27,2023 | 21:03

కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న ప్రసాదరావు ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తున్న బెజ్జిపురం యూత్‌ క్లబ్‌ సేవలను కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ అభినందించారు. మన్‌…

ప్రతీ పిఎస్‌లో ఓటర్ల జాబితా ఉంచాలి

Nov 27,2023 | 20:48

ప్రజాశక్తి-విజయనగరం, భోగాపురం : ఓటర్ల జాబితాలను ప్రతీ పోలింగ్‌ స్టేషన్లోనూ ఉంచాలని, జిల్లా పరిశీలకులు, రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు ఆదేశించారు. సోమవారం జిల్లాలో పర్యటించారు.…

ఎన్‌ఆర్‌సిలో డిఐఒ తనిఖీలు

Nov 27,2023 | 20:46

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌  : పోషకాహార పునరావాస కేంద్రం(ఎన్‌ఆర్‌సి)లో జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి టి.జగన్మోహనరావు సోమవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. జిల్లా ఆసుపత్రిలో ఉన్న ఎన్‌ఆర్‌సిలో వివిధ ప్రాంతాల…

శంకుస్థాపనతో వదిలేయడం టిడిపికే అలవాటు

Nov 27,2023 | 20:45

ప్రజాశక్తి-సాలూరు : నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి వదిలేయడం టిడిపికే చెల్లిందని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పువ్వల ఈశ్వరమ్మ, వైస్‌చైర్మన్‌ వంగపండు అప్పలనాయుడు, వైసిపి ప్రధాన…

సత్తాచాటిన గిరిజన విద్యార్థులు

Nov 27,2023 | 20:43

ప్రజాశక్తి-సీతంపేట:  జన జాతీయ గౌరవ దివస్‌ సందర్భంగా రాష్ట్ర గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలలో సీతంపేట ఐటిడిఎ విద్యార్థులు…

సమస్యలు పరిష్కరించండి

Nov 27,2023 | 20:42

ప్రజాశక్తి-సీతంపేట : తమ సమస్యలు పరిష్కరించాలని పలువురు గిరిజనులు వినతులు సమర్పించారు. సోమవారం స్పందన కార్యక్రమాన్ని ఐటిడిఎలో పిఒ కల్పనకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎం.సింగపురం గ్రామానికి చెందిన…

ఆడుదాం ఆంధ్రా రిజిస్ట్రేషన్లు ప్రారంభం

Nov 27,2023 | 20:40

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలకు సోమవారం నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభమైందని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. గోవిందరావు అన్నారు. ఈ మేరకు సోమవారం…

ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి – కలెక్టర్‌

Nov 27,2023 | 20:35

ప్రజాశక్తి – కడప జగనన్న గహాలను శరవేగంగా పూర్తిచేయాలని, ప్రజలకు నిర్దేశిత గడువు లోపు అందాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు ప్రతి ఒక్కరూ.. నిబద్ధతతో పని చేయాలని…