జిల్లా-వార్తలు

  • Home
  • జనావాసాల మధ్య సెల్‌ టవర్‌ నిర్మాణం ఆపాలి

జిల్లా-వార్తలు

జనావాసాల మధ్య సెల్‌ టవర్‌ నిర్మాణం ఆపాలి

Nov 27,2023 | 20:27

సెల్‌ టవర్‌ నిర్మాణంపై కలెక్టర్‌కు వివరిస్తున్న ఐద్వా నాయకురాళ్లు   ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ జనావాసాల మధ్య సెల్‌ టవర్‌ నిర్మాణం నిలిపివేయాలని ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి,…

క్రీడాకారులకు కలెక్టర్‌ అభినందన

Nov 27,2023 | 20:26

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌  :  జిల్లా తరపున వివిధ రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన పలువురు క్రీడాకారులను కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి అభినందించారు. జాతీయ స్థాయి…

జెఎన్‌టియు విద్యార్థినికి బాల గణపతి నాట్య నందీశ్వర అవార్డు

Nov 27,2023 | 20:26

జెఎన్‌టియు విద్యార్థినిని అభినందిస్తున్న విసి రంగజనార్ధన   ప్రజాశక్తి-అనంతపురం స్థానిక జెఎన్‌టియు ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎంటెక్‌ చదువుతున్న డి.రామలాలిత్యకు బాల గణపతి నాట్య నందీశ్వర అవార్డు వచ్చింది.…

దళితుల సాగు భూములకు పట్టాలివ్వాలి : కెవిపిఎస్‌

Nov 27,2023 | 20:26

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  దళితులు సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఎస్‌సి కార్పొరేషన్‌ రుణాలు పునరుద్ధరణ చేయాలని, డప్పు కళాకారులు చర్మకారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌…

ఛార్జిమెమోలు ఉపసంహరించుకోవాలి

Nov 27,2023 | 20:25

ప్రతిజ్ఞ చేస్తున్న యుటిఎఫ్‌నాయకులు ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ చిన్న చిన్న కారణాలతో ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనానికి విఘాతం కలిగించేలా ఇచ్చిన ఛార్జీమెమోలను తక్షణమే ఉపసంహరించుకోవాలని యుటిఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షులు…

రైతుపై ‘మీటర్ల’ పిడుగు..!

Nov 27,2023 | 20:25

వ్యవసాయ బోరుబావులకు ఏర్పాటు చేసిన మీటర్లను చూపుతున్న రైతులు లక్ష్మిదేవమ్మ, రంగనాథ్‌       అగళి : రైతులపై విద్యుత్‌ భారాల పిడుగు వేగవంతం అయ్యింది.…

విశాఖ విధ్వంసమే జగన్‌ లక్ష్యం : టిడిపి

Nov 27,2023 | 20:24

 ప్రజాశక్తి-విజయనగరం కోట  :  పచ్చని విశాఖను విధ్వంసం చేయడమే ముఖ్యమంత్రి జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారని టిడిపి జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున విమర్శించారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు…

తాగు, సాగునీటి వనరులు పెంచాలి : సిపిఎం

Nov 27,2023 | 20:22

తాగు, సాగునీటి సమస్యలపై కలెక్టర్‌కు వివరిస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌           అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలో ఏర్పడిన కరువుతో…

ముగిసిన ఆర్చరీ పోటీలు

Nov 27,2023 | 20:22

ప్రజాశక్తి-సీతానగరం : సీతానగరం మండలంలోని జోగంపేట గురుకులంలో మూడు రోజుల పాటు నిర్వహించిన అండర్‌-14, 17, 19 బాలబాలికల రాష్ట్ర స్థాయి 67వ ఆర్చరీ పోటీలు సోమవారం…