జిల్లా-వార్తలు

  • Home
  • మూడో రోజుకు ఆశ వర్కర్స్‌ సమ్మె

జిల్లా-వార్తలు

మూడో రోజుకు ఆశ వర్కర్స్‌ సమ్మె

Nov 23,2023 | 21:57

ప్రజాశక్తి -దేవరపల్లి విధి నిర్వహణలో మరణించిన ఆశ వర్కర్‌ రమాదేవి కుటుంబాన్ని ఆదుకోవడంలో ప్రజాప్రతినిధులు అధికారులు విఫలమయ్యారని సిఐటియు మండల కార్యదర్శి ఎస్‌.భగత్‌ విమర్శించారు. దేవరపల్లి పిహెచ్‌సి…

పచ్చని చెట్లతో పల్లెల్ని నింపుదాం

Nov 23,2023 | 22:04

నిడిగల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతున్న రామ్మోహన్‌ నాయుడు       బత్తలపల్లి : ఫ్యాక్షన్‌, గ్రామ కక్షలను రూపుమాపి పల్లెల్ని పచ్చటి చెట్లతో…

దిశా పోలీస్‌స్టేషన్‌లోట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ తర్ఫీదు

Nov 23,2023 | 21:56

ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్‌ ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రీపూజ ఏలూరు దిశా పోలీస్‌స్టేషన్‌లో విధుల నిర్వహణపై గురువారం తర్ఫీదు పొందారు. ఏలూరు రెవెన్యూ విభాగంలో ట్రైనీ…

నివాసయోగ్యమైన స్థలాలు ఇప్పించాలి

Nov 23,2023 | 21:55

ప్రజాశక్తి-గోపాలపురంజగనన్న లేఅవుట్ల భూమి నివాస యోగ్యం కాదని ఆ భూమిలో ఇళ్ల నిర్మాణం చేపట్టలేమని లబ్ధిదారులు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎం.భాను ప్రకాష్‌ రెడ్డికి తెలిపారు. గురువారం…

రైల్వే ప్రైవేటీకరణ దేశద్రోహమే

Nov 23,2023 | 21:54

రైల్వే ప్రైవేటీకరణ దేశద్రోహమేసిఆర్‌ఎస్‌ ‘గేట్‌ మీటింగ్‌’లో సిహెచ్‌ నర్శింగరావు ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌విశాఖ ఉక్కు ప్రైవేట్‌ పరం కాకుండా అక్కడ కార్మికులు ఐక్య పోరాటాలతో తిప్పికొడుతున్నారని, అదే…

అగ్ని ప్రమాద బాధితులకు ఎంపీ పరామర్శ

Nov 23,2023 | 21:54

ప్రజాశక్తి – ముసునూరు అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ అధికారులను ఆదేశించారు. మండలంలోని చెక్కపల్లి గ్రామానికి చెందిన నక్కా చెన్న కేశవులుకు…

ప్రజలకు అందుబాటులో ఉండాలి

Nov 23,2023 | 21:53

మొక్కను నాటుతున్న రమణ పలాస: సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని టెక్కలి డివిజన్‌ పంచాయతీ విస్తరణ అధికారి ఐ.వి.రమణ ఆదేశించారు. మండలంలోని రెంటికోట సచివాలయాన్ని…

అంగన్‌వాడీ సమస్యల పరిష్కారానికి పోరాటం

Nov 23,2023 | 22:04

రౌండ్‌టేబుల్‌ సమవేశంలో పాల్గొన్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు        అనంతపురం కలెక్టరేట్‌ : అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి నిరవధిక పోరాటం కొనసాగించాలని కార్మిక…