ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్ : మండలంలోని అబ్బూరుకు చెందిన కౌలురైతు ఆత్మహత్యాయత్నం చేయగా సోమవారం మృతి చెందాడు. దీనిపై పోలీసుల వివరాల ప్రకారం.. అబ్బూరుకు చెందిన…
జిల్లా-వార్తలు
సజావుగా ధాన్యం కొనుగోలు : జెసి
ప్రజాశక్తి-గుంటూరు : ఖరీఫ్ సీజన్లో సాగైన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసే ప్రక్రియ సజావుగా కొనసాగేలా పౌరసరఫరాల సంస్థ, వ్యవసాయశాఖ, సహకార మార్కెటింగ్ సొసైటీ, రెవెన్యూ…
సంక్షేమ ప్రభుత్వానికి అండగా నిలవండి
ప్రజాశక్తి – సామర్లకోట రూరల్ నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగిస్తున్న వైసిపి ప్రభుత్వానికి అండగా నిలవాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ దవులూరి దొరబాబు కోరారు.…
ఓట్ల తొలగింపునకు నోటీసులు ఎలా ఇచ్చారు?
ప్రజాశక్తి – వినుకొండ : స్థానికంగా ఉంటున్న వారి ఓట్లను తొలగించేందుకు అధికారులు నోటీసులు ఇవ్వడం పై పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ…
దాడిని ఖండిస్తూ వైద్యుల నిరసన ప్రదర్శన
ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్ : రోగి మృతి నేపథ్యంలో స్థానిక అనన్య వైదశాల సిబ్బందిపై దాడి చేసిన విషయం తెలిసిందే. దీన్ని ఖండిస్తూ ఇండియా మెడికల్…
మొండిగా వ్యవహరిస్తున్న లీజుదారు
ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్ : తమ భవనాన్ని అక్రమ లీజుతో ఆక్రమించి వ్యాపారం చేస్తున్న పయనీర్ ఆటో మొబైల్స్ యాజమాన్యం తక్షణమే ఖాళీ చేయాలని పెన్షనర్లు…
నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యం
ప్రజాశక్తి – కాకినాడహంసవరంలో నూతనంగా నిర్మించిన 132/33 కేవి విద్యుత్ ఉప కేంద్రం ద్వారా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్సరఫరా జరగనుందని కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అన్నారు.…
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో ఒప్పందం
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాల ఆధునికీకరణ, యువతకు మరింత మెరుగైన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…
15 నుంచి ‘ఆడుదాం ఆంధ్ర’
క్రీడాపోటీలకు 15 సంవత్సరాలు నిండిన వారు అర్హులు 1902 నెంబర్కి కాల్ చేసి రిజిష్ట్రేషన్ చేసుకోవచ్చు: కలెక్టర్ ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఆడుదాం ఆంధ్ర’…