జిల్లా-వార్తలు

  • Home
  • మహాసభలు జయప్రదం చేయండి

జిల్లా-వార్తలు

మహాసభలు జయప్రదం చేయండి

Nov 24,2023 | 20:43

పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు   ప్రజాశక్తి-ఉరవకొండ వచ్చేనెల 6, 7వ తేదీల్లో కళ్యాణదుర్గంలో నిర్వహించనున్న 31 జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ…

8 నుంచి అంగన్‌వాడీల నిరవధిక సమ్మె

Nov 24,2023 | 20:42

మాట్లాడుతున్న ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు శకుంతల   ప్రజాశక్తి-రాయదుర్గం రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని డిసెంబర్‌ 8వతేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని…

బాలికకు సంపూర్ణ న్యాయం చేయాలి

Nov 24,2023 | 20:40

మానవహారంలో పాల్గొన్న అఖిలపక్షం నాయకులు   ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ ఎపిపి దంపతుల అఘాయిత్యానికి గురైన మైనర్‌ బాలికకు సంపూర్ణ న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని అఖిలపక్షం…

జోగింపేట ప్రాథమిక పాఠశాలను డిఇఒ సందర్శన

Nov 24,2023 | 20:40

 ప్రజాశక్తి – సీతానగరం :  మండలంలోని జోగింపేట ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్‌.ప్రేమ్‌ కుమార్‌ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఉన్న…

‘వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర’కు పకడ్బందీగా ఏర్పాట్లు

Nov 24,2023 | 20:39

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.గౌతమి   ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ జిల్లాలో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ ఎం.గౌతమి వివరించారు.…

పథకాల కోసమే అప్పులు : డిప్యూటీ సిఎం

Nov 24,2023 | 20:39

  ప్రజాశక్తి-పాలకొండ :  అప్పు చేసిన డబ్బులు ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. శుక్రవారం…

అంగన్వాడీల సమ్మెకు అండగా ఉంటాం

Nov 24,2023 | 20:37

 ప్రజాశక్తి – సాలూరు  :  తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు డిసెంబర్‌ 8నుంచి చేపట్టనున్న సమ్మెకు అండగా ఉంటామని పలు రాజకీయ…

మన్యంలో ముసురు… రైతుల్లో గుబులు

Nov 24,2023 | 20:35

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌/కలెక్టరేట్‌ :  మన్యంలో శుక్రవారవారం వేకువజాము నుంచి ముసురు ప్రారంభమైంది. దీంతో ఆరుగాలం కష్టించి పంటలు చేతికందేసరికి నీటిపాలవుతుందేమోనన్న రైతుల్లో గుబులు పట్టుకుంది. ఇప్పటికే…

విద్యారంగ సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ పోరుబాట

Nov 24,2023 | 20:33

ప్రజాశక్తి -పార్వతీపురం  :  విద్యారంగంలో నెలకొన్న స్థానిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ పోరుబాటు పట్టింది. శుక్రవారం స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్సు వద్ద ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు,…