జిల్లా-వార్తలు

  • Home
  • పాడి రైతులకు హెల్త్ కార్డులు పంపిణీ

జిల్లా-వార్తలు

పాడి రైతులకు హెల్త్ కార్డులు పంపిణీ

Nov 24,2023 | 14:55

ప్రజాశక్తి-పెరవలి : మండలం అజ్జరం గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద గ్రామ పాడి రైతులకు యానిమల్ హెల్త్ కార్డులు పంపిణీ చేసినట్టు మండల పశు వైద్యాధికారి…

రీ సర్వే డీటీగా ఎం నరేష్ కుమార్

Nov 24,2023 | 14:48

ప్రజాశక్తి-ఉరవకొండ : ఉరవకొండ మండలం రి సర్వే డీటీగా ఎం.నరేష్ కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుమ్మగట్ట మండలం నుంచి ఉరవకొండకు బదిలీపై…

అద్దె చెల్లించలేదని సచివాలయానికి తాళం

Nov 24,2023 | 14:26

ప్రజాశక్తి-శ్రీ సత్యసాయి: అద్దె చెల్లించలేదని బాధితుడు నాగరాజు హిందూపురం మున్సిపల్ పరిధిలోని నాల్గవ వార్డు సచివాలయానికి తాళాలు వేశాడు. ఏడు నెలలుగా సచివాలయానికి అద్దె చెల్లించకుండా తిప్పుకుంటున్నారని…

ఏసీబీ వలలో సచివాలయ అధికారి

Nov 24,2023 | 13:24

ప్రజాశక్తి-అమరావతి : లంచం తీసుకుంటూ సచివాయ అధికారి ఏసీబీకి చిక్కాడు. నిందిత అధికారి ఒంటెద్దు నాగభూషణ రెడ్డి S/o నాగిరెడ్డి(42) వెలగపూడి ఏపీ సచివాలయంలో ఆర్థిక శాఖలో…

మహాధర్నాను జయప్రదం చేయండి

Nov 24,2023 | 13:05

ప్రజాశక్తి-ఎర్రబాలెం : మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 27, 28 తేదీలలో 36 గంటలపాటు విజయవాడలో జరిగే కార్మిక, రైతు, ఉద్యోగ సంఘాల ఉమ్మడి…

డిపీఎమ్ఓ గా డాక్టర్ రవిశంకర్ కు పదోన్నతి

Nov 24,2023 | 12:41

ప్రజాశక్తి-నార్పల : మండల పరిధిలోని బీ.పప్పూరు ప్రాథమిక వైద్యశాల వైద్యులుగా విధులు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ రవిశంకర్ కు జిల్లా ప్రోగ్రాం మానిటర్ ఆఫీసర్ గా పదోన్నతి వచ్చింది.…

ఆలయాల్లో చోరీకి పాల్పడిన నిందితుడు అరెస్ట్

Nov 24,2023 | 12:34

ప్రజాశక్తి-తెనాలి : ఒకేరోజు మూడు ఆలయాలలో చోరీకి పాల్పడిన నిందితుడిని పట్టణ టు టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల…

కపిలేశ్వరపురంలో ఇసుక దోపిడీ

Nov 24,2023 | 12:27

ప్రజాశక్తి-మండపేట : కపిలేశ్వరపురం మండలంలో ఇసుక దోపిడీ జరుగుతుందని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. శుక్రవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన…

హార్సీలీహిల్స్ కు విచ్చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్‌

Nov 24,2023 | 12:19

ప్రజాశక్తి – బి.కొత్తకోట : మంత్రి ఆదిమూలపు సురేష్‌ గురువారం రాత్రి బి.కొత్తకోట మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సీలీహిల్స్ కు విచ్చేశారు. అల్పాహారం తర్వాత కొండపై…