జిల్లా-వార్తలు

  • Home
  • రైతుపై ‘మీటర్ల’ పిడుగు..!

జిల్లా-వార్తలు

రైతుపై ‘మీటర్ల’ పిడుగు..!

Nov 27,2023 | 20:25

వ్యవసాయ బోరుబావులకు ఏర్పాటు చేసిన మీటర్లను చూపుతున్న రైతులు లక్ష్మిదేవమ్మ, రంగనాథ్‌       అగళి : రైతులపై విద్యుత్‌ భారాల పిడుగు వేగవంతం అయ్యింది.…

విశాఖ విధ్వంసమే జగన్‌ లక్ష్యం : టిడిపి

Nov 27,2023 | 20:24

 ప్రజాశక్తి-విజయనగరం కోట  :  పచ్చని విశాఖను విధ్వంసం చేయడమే ముఖ్యమంత్రి జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారని టిడిపి జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున విమర్శించారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు…

తాగు, సాగునీటి వనరులు పెంచాలి : సిపిఎం

Nov 27,2023 | 20:22

తాగు, సాగునీటి సమస్యలపై కలెక్టర్‌కు వివరిస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌           అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలో ఏర్పడిన కరువుతో…

ముగిసిన ఆర్చరీ పోటీలు

Nov 27,2023 | 20:22

ప్రజాశక్తి-సీతానగరం : సీతానగరం మండలంలోని జోగంపేట గురుకులంలో మూడు రోజుల పాటు నిర్వహించిన అండర్‌-14, 17, 19 బాలబాలికల రాష్ట్ర స్థాయి 67వ ఆర్చరీ పోటీలు సోమవారం…

ప్రతీ పిఎస్‌లోనూ ఓటర్ల జాబితా ఉంచాలి

Nov 27,2023 | 20:22

 ప్రజాశక్తి-విజయనగరం, భోగాపురం  :  ఓటర్ల జాబితాలను ప్రతీ పోలింగ్‌ స్టేషన్లోనూ ఉంచాలని, జిల్లా పరిశీలకులు, రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు ఆదేశించారు. సోమవారం జిల్లాలో పర్యటించారు.…

ఆ బాధ్యత ప్రభుత్వానిదే

Nov 27,2023 | 20:21

ప్రజాశక్తి-పార్వతీపురం : విద్యార్థులు విద్యావంతులుగా నిలవాలంటే విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, అది ప్రభుత్వ బాధ్యతని సిపిఎం పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు స్పష్టంచేశారు. జిల్లా…

స్పందన అర్జీలపై నిర్లక్ష్యం వద్దు : కలెక్టర్‌

Nov 27,2023 | 20:20

అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు        పుట్టపర్తి అర్బన్‌ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటుచేసిన స్పందన కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీదారులపై…

వైసిపి రాకుంటే పేదలకే నష్టం

Nov 27,2023 | 20:20

ప్రజాశక్తి-సాలూరు: రానున్న ఎన్నికల్లో వైసిపిని మళ్లీ అధికారంలోకి తీసుకురాకపోతే దళితులు, గిరిజనులు నష్టపోతారని డిప్యూటీ సిఎం రాజన్నదొర అన్నారు. సొమవారం మండలంలోని దండిగాం గ్రామంలో సారిక, ములక్కాయవలస…

ఆడుదాం ఆంధ్రలో పాల్గొనండి

Nov 27,2023 | 20:20

 ప్రజాశక్తి-విజయనగరం :  రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన మెగా క్రీడోత్సవం ‘ఆడుదాం ఆంధ్ర’లో క్రీడాభిమానులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి పిలుపునిచ్చారు. ఈ…