జిల్లా-వార్తలు

  • Home
  • సవరవిల్లి సంతలో అగ్నిప్రమాదం

జిల్లా-వార్తలు

సవరవిల్లి సంతలో అగ్నిప్రమాదం

Nov 24,2023 | 21:03

  ప్రజాశక్తి-భోగాపురం  :  మండలంలోని సవరవిల్లి గ్రామంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 25 పాకలు దగ్ధమయ్యాయి. ఈ గ్రామంలో జాతీయ రహదారి ఆనుకొని…

విద్యతోనే ఆర్థిక స్థితిగతులు మెరుగు పోటీ

Nov 24,2023 | 21:02

ప్రజాశక్తి-శృంగవరపుకోట  :  మంచి విలువలతో కూడిన విద్య మన ఆర్థిక స్థితిగతులను మార్చుతుందని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ తెలిపారు. పట్టణంలోని టిడిపి కార్యాలయంలో తెలుగు…

అడుగంటిన ప్రాజెక్టులు

Nov 24,2023 | 21:00

ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో జలసిరి అడుగంటిపోతోంది. జిఎన్‌ఎస్‌ఎస్‌, హెచ్‌ఎన్‌ఎస్‌, తెలుగుగంగ, తుంగభద్ర ప్రాజెక్టుల పరిధిలో 11 సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. విభజిత జిల్లాల నేపథ్యంలో కడప…

సిఐటియులోకి జోనల్‌ వర్క్‌షాప్‌ అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు

Nov 24,2023 | 20:59

ప్రజాశక్తి-విజయనగరం కోట  : ఎపిఎస్‌ఆర్‌టిసి జోనల్‌ వర్కుషాప్‌ కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు శుక్రవారం సిఐటియులో చేరారు. ఈ సందర్భంగా కార్మికులను ఆ యూనియన్‌ రాష్ట్ర కన్వీనర్‌…

వైసిపికి రహదారి కుదుపులు

Nov 24,2023 | 20:57

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :   వైసిపి ఎన్నికల దారిలో రహదారి కుదుపులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇవి ఓట్ల రూపంలో ఆ పార్టీకి నష్టం చేకూర్చే ప్రమాదం…

27, 28న విజయవాడలో నిర్వహించేమహాధర్నాను జయప్రదం చేయండి

Nov 24,2023 | 20:57

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 27, 28వ తేదీల్లో విజయవాడలో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా…

విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పిఇటి సస్పెన్షన్‌ : డిఇఒ

Nov 24,2023 | 20:55

ప్రజాశక్తి-మదనపల్లె పదవ తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పిఇటి గోపీనాథ్‌ను సస్పెండ్‌ చేసినట్లు డిఇఒ పురుషోత్తం తెలిపారు. శుక్రవారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఈ…

‘పెండింగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి’

Nov 24,2023 | 20:52

ప్రజాశక్తి-రాయచోటి ఓటరు జాబితాకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌మీనా అన్నారు. శుక్రవారం విజయవాడలోని ఎన్నికల ప్రధాన అధికారి…

బీసీలకు రక్షణ ఎక్కడ..?

Nov 24,2023 | 20:44

విలేకరులతో మాట్లాడుతున్న మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు   ప్రజాశక్తి-రాయదుర్గం ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో ప్రచారం చేస్తున్న వైసిపి బిసిలకు ఎక్కడ రక్షణ కల్పించిందో చెప్పాలని టిడిపి పొలిట్‌బ్యూరో…