జిల్లా-వార్తలు

  • Home
  • విద్యార్థినులు విద్యలో రాణించి చరిత్ర సృష్టించాలి : ఆర్‌కె రోజా

జిల్లా-వార్తలు

విద్యార్థినులు విద్యలో రాణించి చరిత్ర సృష్టించాలి : ఆర్‌కె రోజా

Nov 29,2023 | 00:18

విద్యార్థినులు విద్యలో రాణించి చరిత్ర సృష్టించాలి : ఆర్‌కె రోజాశ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పిజి కళాశాలలో పూర్వవిద్యార్థినుల సమ్మేళనంప్రజాశక్తి – క్యాంపస్‌: విద్యార్థినులు ఎలాంటి భయాందోళనలకు…

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి

Nov 29,2023 | 00:16

ప్రజాశక్తి – భట్టిప్రోలు సంఘసంస్కర్త, కుల నిర్మూలన పోరాట యోధులు మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ…

నిర్లక్ష్యం నీడలో మంగళం ఆర్టీసీ డిపో

Nov 29,2023 | 00:10

నిర్లక్ష్యం నీడలో మంగళం ఆర్టీసీ డిపోశ్రీ కూలిన 100 అడుగుల ప్రహరీ గోడశ్రీ కోట్లు విలువ చేసే సామగ్రికి భద్రత ఏదీ?ప్రజాశక్తి- తిరుపతి (మంగళం)బస్సుల మరమ్మతులకు అవసరమైన…

పాఠశాల ఆకస్మిక తనిఖీ

Nov 29,2023 | 00:09

ప్రజాశక్తి – సంతమాగులూరు పాఠశాలలకు తరచుగా హాజరుకాని విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి హాజరయ్యే విధంగా చూడాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు…

నగరాభివృద్ధికి టీటీడీ నిధులు ఖర్చు చేయాలి

Nov 29,2023 | 00:08

నగరాభివృద్ధికి టీటీడీ నిధులు ఖర్చు చేయాలిరౌండ్‌ టేబుల్‌ సమావేశంలో రాజకీయ పార్టీలు, జర్నలిస్టులుప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : తిరుపతి నగరాభివృద్ధికి టీటీడీ నిధులు ఖర్చు చేయడం ఏ…

జగన్‌తోనే సంక్షేమ పాలన

Nov 29,2023 | 00:26

ప్రజాశక్తి – భట్టిప్రోలు మండలంలోని పెద్దపులివర్రు గ్రామంలో రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీపీ డివి లలిత కుమారి, జడ్పిటిసి…

సీనియర్ అసిస్టెంట్ గోపాలం మృతి

Nov 29,2023 | 00:04

ప్రజాశక్తి – భట్టిప్రోలు (వేమూరు) వేమూరు మండలంలోని చావలి గ్రామానికి చెందిన సీనియర్‌ అసిస్టెంట్‌ గోపాలం ఏడుకొండలు గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. ఈయన కొల్లూరు పంచాయతీ…

కోడూరుకు ప్రశంసా పత్రం

Nov 29,2023 | 00:03

ప్రజాశక్తి – భట్టిప్రోలు ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉచితంగా కార్పెంటర్ సేవలు అందజేసిన కోడూరు వెంకటేశ్వరరావుకు అఖిల భారత విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మంజూరైన…

ఆక్రమణ దారులకు నోటీసులు

Nov 29,2023 | 00:01

ప్రజాశక్తి – బల్లికురవ రూరల్ స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో స్థలం ఆక్రమించి దుకాణం కట్టిన ఆక్రమణ దారులకు పంచాయితీ కార్యదర్శి బాజి మంగళవారం నోటీసులు అందచేశారు.…