జిల్లా-వార్తలు

  • Home
  • కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు

జిల్లా-వార్తలు

కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు

Nov 28,2023 | 20:33

ప్రజాశక్తి – నరసాపురం విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర, ఏలూరు డిస్ట్రిక్ట్‌ యూత్‌ ఆఫీసర్‌ దూలం…

మహిళల అభ్యున్నతికి ఐద్వా కృషి

Nov 28,2023 | 20:32

పాలకొల్లు మహిళల అభ్యున్నతికి ఐద్వా కృషి చేస్తోందని ఐద్వా జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ తెలిపారు. ఐద్వా జిల్లా కమిటీ సమావేశం పాలకొల్లు సమతా మహిళా భవన్‌లో…

చిరస్మరణీయులు జ్యోతిరావు పూలే

Nov 28,2023 | 20:30

ప్రజాశక్తి – ఆచంట బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం పాటుపడిన మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ…

కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి

Nov 28,2023 | 17:47

రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ బివి.కృష్ణారెడ్డి ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌విద్యార్థి దశ నుంచే కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని, చదువుతోపాటు జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌ వంటి అంశాల మీద…

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట:ఎంపీపీ యువరాజ్

Nov 28,2023 | 17:16

ప్రజాశక్తి-వి కోట(చిత్తూరు) : ప్రభుత్వ నిధులతో చేపడుతున్న సిమెంట్ రోడ్ల నిర్మాణాలలో నాణ్యత ప్రమాణాలు పాటించి, గ్రామాల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎంపీపీ యువరాజ్…

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే

Nov 28,2023 | 16:56

ప్రజాశక్తి – భీమడోలు బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, విద్యాభివృద్ధికి కృషి చేసన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని గుండుగొలను గ్రామపంచాయతీ ఉపసర్పంచి, వైసిపి గ్రామ…

సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేలందించాలి : జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు

Nov 28,2023 | 16:45

ప్రజాశక్తి-వి కోట : ప్రభుత్వ పాలన ప్రజలకు చేరవ చేసే లక్షణం తో తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ లో పనిచేసే సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని…

అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల పోస్టర్‌ విడుదల

Nov 28,2023 | 16:31

ప్రజాశక్తి – గోనెగండ్ల (కర్నూలు) : అఖిలభారత కిసాన్‌ సభ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలను జయప్రదం చేయాలని కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్‌ బాబు…

కుల గణన పకడ్బందీగా నిర్వహించాలి :ఏఎస్‌ఓ సంజీవ్‌ కుమార్‌

Nov 28,2023 | 16:26

ప్రజాశక్తి-చిప్పగిరి(కర్నూలు) : కుల గణనను పకడ్బందీగా నిర్వహించాలని పత్తికొండ ఏఎస్‌ఓ సంజీవ్‌ కుమార్‌, ఎంపీడీవో సివి కొండయ్య పంచాయతీ కార్యదర్శులను, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మండల…