జిల్లా-వార్తలు

  • Home
  • కరాటే విజేతలకు సిఐ అభినందన

జిల్లా-వార్తలు

కరాటే విజేతలకు సిఐ అభినందన

Nov 28,2023 | 11:45

ప్రజాశక్తి-హనుమాన్‌ జంక్షన్‌ (కృష్ణా) : కరాటే విజేతలను సిఐ అభినందనందించారు. చదువుతో పాటు ఆటల్లో కూడా ఆసక్తితో పాల్గొని కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సిఐ నరసింహమూర్తి…

పంచాయితీ కార్యాలయంలో రికార్డులు దగ్దం

Nov 27,2023 | 23:56

ప్రజాశక్తి – ఇంకొల్లు రూరల్‌ గత కొంత కాలంగా పంచాయితీ కార్యాలయంలో నిధుల దుర్వినియోగంపై విచారణ జరుగుతున్న నేపధ్యంలో సోమవారం రాత్రి పంచాయితీ కార్యాలయంలోని రికార్డులను గుర్తు…

పేదల సంక్షేమానికి పథకాలు: ఎంపిడిఒ

Nov 27,2023 | 23:55

ప్రజాశక్తి-పొదిలి: దేశంలో పేదరిక నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపిడిఒ శ్రీకృష్ణ అన్నారు. సోమవారం మండలంలోని అక్కచెరువు గురుగుపాడు గ్రామాలలో…

భూ సమస్యలపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు

Nov 27,2023 | 23:53

ప్రజాశక్తి-హనుమంతునిపాడు: హనుమంతునిపాడు మండలం పేదల భూములు అన్యాక్రాంతం చేస్తున్న పెత్తందారుల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ…

వ్యవసాయానికి విస్తారంగా రుణాలు : బ్యాంక్ ఆఫ్ బరోడా చిన్న మల్లవరం బ్రాంచ్ మేనేజర్ రవికుమార్

Nov 27,2023 | 23:50

ప్రజాశక్తి – పంగులూరు తమ బ్యాంకు ద్వారా వ్యవసాయానికి విస్తారంగా రుణాలు ఇస్తున్నామని బ్యాంక్ ఆఫ్ బరోడా చిన్నమల్లవరం బ్రాంచ్ మేనేజర్ గడ్డం రవికుమార్ అన్నారు. రైతులు…

జాబ్ మేళాకు విశేష స్పందన

Nov 27,2023 | 23:48

ప్రజాశక్తి – మార్టూరు రూరల్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మినీ జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. మార్టూరు…

భారమవుతున్న ‘బియ్యం’

Nov 27,2023 | 23:47

భారమవుతున్న ‘బియ్యం’శ్రీ ఏడాదిలోనే కిలోకు రూ.10కిపైగా పెంపుశ్రీ వరి సాగు తగ్గడమే కారణమంటున్న వ్యాపారులుశ్రీ విద్యుత్‌ ఛార్జీల పెంపుతో పెరిగిన మిల్లింగ్‌ ఛార్జీలుశ్రీ ఎగుమతులపై నిషేధం విధించినా…

ఈ మంచినీటి బావికి 84 ఏళ్ళు

Nov 27,2023 | 23:46

ప్రజాశక్తి – పంగులూరు చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ మంచినీళ్లు దొరక్కపోయినా ఈ బావిలో మాత్రం మంచినీరు పుష్కలంగా ఉంటాయి. వేసవిలో కూడా కావాల్సినంత నీటిని అందిస్తూ పంగులూరు…

ఏపీ యుటిఎఫ్‌ ఎన్నికలు ఏకగ్రీవం

Nov 27,2023 | 23:46

ఏపీ యుటిఎఫ్‌ ఎన్నికలు ఏకగ్రీవంప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ రెండవ కౌన్సిల్‌ సమావేశాలు పుత్తూరులో జరిగాయి. ఈసందర్భంగా జిల్లా నూతన కమిటీ ఎన్నిక…