జిల్లా-వార్తలు

  • Home
  • వ్యవసాయ అంతర్ కళాశాలల ఆటల పోటీలు

జిల్లా-వార్తలు

వ్యవసాయ అంతర్ కళాశాలల ఆటల పోటీలు

Nov 27,2023 | 23:32

నేటి నుండి ఈనెల 30 వరకు ప్రజాశక్తి – బాపట్ల ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ అంతర కళాశాలల క్రీడా పోటీలు ప్రథమ దశ స్థానిక…

కౌలు చెల్లింపులో ఎడతెగని జాప్యం!

Nov 27,2023 | 23:31

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాజధాని రైతులకు వార్షిక కౌలు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. తమకు కౌలు చెల్లింపులు చేయాలని పలువురు రైతులు దాఖలు చేసిన…

మినుము పంటలో పూసా హైడ్రోజెల్

Nov 27,2023 | 23:31

ప్రజాశక్తి – వేటపాలెం మెట్ట పంటల్లో తేమను పట్టివుంచి పంటకు అవసరమైనపుడు వర్షాభావ పరిస్థితుల్లో నీటిని విడుదల చేయు పూసా హైడ్రోజెల్ అనే గుళికల్ని ప్రయోగాత్మకంగా అమలు…

తూనికలు,కొలతల మోసాలపై జాగ్రత్త

Nov 27,2023 | 23:31

పల్నాడు జిల్లా: తూనికలు కొలతల మోసాలపట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని లీగల్‌ మెట్రాలజీ పల్నాడు జిల్లా అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఎన్‌.అల్లురయ్య అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరవుపేట…

పొలాలను ఖాళీగా ఉంచొద్దు

Nov 27,2023 | 23:30

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు పొలాలను ఖాళీగా ఉంచకుండా ప్రత్యామ్నాయ, తక్కువ కాలపరిమితిగల పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలని అధికా రులను పల్నాడు…

ప్రభుత్వ స్థలం ఆక్రమణపై ఫిర్యాదు

Nov 27,2023 | 23:29

ప్రజాశక్తి – మార్టూరు రూరల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనానికి కేటాయించిన స్థలాన్ని గుడిని పేరుతో కొందరు ఆక్రమించడానికి చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరుతూ మార్టూరు నేతాజీనగర్…

బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

Nov 27,2023 | 23:28

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : అనారోగ్య సమస్యలతో బాధప డుతున్న బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో సోమ వారం వెలుగు చూసిం…

మహిళా మండలి రంగవల్లుల పోటీలు

Nov 27,2023 | 23:28

ప్రజాశక్తి – చీరాల స్థానిక మహిళా మండలి ఎపిఎస్ ఎసిఎస్టి వన్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కమ్యూనిటీ రంగోలి పోటీలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్…

రూ.11.58 లక్షల సరుకు స్వాధీనం

Nov 27,2023 | 23:27

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పశర్లపాడులోని లక్ష్మీప్రసన్న ఫెర్టిలైసెర్స్‌, విఘ్నేశ్వర ఫెర్టిలైసెర్స్‌ షాపుల్లో విజిలెన్స్‌ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు.…