దళితుల భూమి ఆక్రమణపై విచారణ
కబ్జాదారుల్ని అరెస్టు చేయలని నీలం నాగేంద్రం డిమాండ్ ప్రజాశక్తి – అద్దంకి స్థానిక పోలీసు స్టేషన్లో నమోదైన దళితుల భూ ఆక్రమణ కేసులో బాపట్ల ఎస్సీ, ఎస్టీ…
కబ్జాదారుల్ని అరెస్టు చేయలని నీలం నాగేంద్రం డిమాండ్ ప్రజాశక్తి – అద్దంకి స్థానిక పోలీసు స్టేషన్లో నమోదైన దళితుల భూ ఆక్రమణ కేసులో బాపట్ల ఎస్సీ, ఎస్టీ…
ప్రజాశక్తి – అద్దంకి మండలంలోని మాణి కేశ్వరం గ్రామంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో…
ప్రజాశక్తి – పంగులూరు సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ సరికొండ అంజమరాజు అంత్యక్రియలు గురువారం ఉదయం బయట మంజులూరు గ్రామంలో జరిగాయి. సిపిఎం నాయకులు, బంధువులు, స్నేహితులు…
ప్రజాశక్తి – పంగులూరు రైతులకు పంటల సాగులో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని మండలంలోని బయట మంజులూరు రైతు భరోసా కేంద్రం విఏఏ…
విజేతలుగా బాలురు విభాగంలో కడప, బాలికల విభాగంలో అనంతపురం జట్లు ప్రజాశక్తి -తగరపువలస : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన భీమిలి ఫుట్బాల్ గ్రౌండ్, చిట్టివలస ఫుట్బాల్…
మురికి గుంతలుగా సీసీ రోడ్లు ప్రజాశక్తి -ఏర్పేడు : మండలంలోని పాత వీరాపురం గ్రామ పంచాయతీలోని పలు సీసీ రోడ్లు చిన్నపాటి వర్షానికే మురి కి గుంతల్లా…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అసైన్డు భూముల క్రమబద్ధీకరణకు ఉద్ధేశించిన పరిశీలన ఇంత వరకు కొలిక్కి రాలేదు. ఆగస్టు నుంచి ఈ పరిశీలన జరుగుతున్నా…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అసైన్డు భూముల క్రమబద్ధీకరణకు ఉద్ధేశించిన పరిశీలన ఇంత వరకు కొలిక్కి రాలేదు. ఆగస్టు నుంచి ఈ పరిశీలన జరుగుతున్నా…
ప్రజాశక్తి-గుంటూరుజిల్లా ప్రతినిధి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల గురువారం గుంటూరు, పల్నాడు జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్షం వల్ల…