జిల్లా-వార్తలు

  • Home
  • సంక్షేమం,అభివృద్ధి జగన్‌తోనే సాధ్యం

జిల్లా-వార్తలు

సంక్షేమం,అభివృద్ధి జగన్‌తోనే సాధ్యం

Nov 24,2023 | 15:01

ప్రజాశక్తి – అంబాజీపేట రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధితో కూడిన పాలన సిఎం వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డితోనే సాధ్యమని అంబాజీపేట సొసైటీ చైర్మన్‌ దొమ్మేటి సత్యమోహన్‌ అన్నారు. వాకలగరువు పంచాయతీ కార్యాలయం…

యువత సోషల్‌ మీడియా మత్తులో పడొద్దు

Nov 23,2023 | 21:32

యువత సోషల్‌ మీడియా మత్తులో పడొద్దు ప్రజాశక్తి – నరసాపురం టౌన్‌ యువత సోషల్‌ మీడియా మత్తులో పడకుండా ఉండాలని బొమ్మిడి కృష్ణంరాజు ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఛైర్మన్‌…

సంక్షేమాభివృద్ధి జరగాలంటే వైసిపి మళ్లీ రావాలి : పివిఎల్‌

Nov 23,2023 | 21:31

సంక్షేమాభివృద్ధి జరగాలంటే వైసిపి మళ్లీ రావాలి : పివిఎల్‌ ప్రజాశక్తి – మొగల్తూరు అర్హులందరికీ సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందిస్తున్నామని చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. రామన్నపాలెం…

రాష్ట్రంలో జగన్‌ రాజ్యాంగం అమలు : మాజీ ఎంపి

Nov 23,2023 | 21:30

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపి హర్ష కుమార్‌         మడకశిర : రాష్ట్రంలో అంబేద్కర్‌ రాజ్యాంగం బదులు జగన్‌ రాజ్యాంగం అమలవుతోందని అమలాపురం మాజీ ఎంపి హర్షకుమార్‌…

నేడు అరసవల్లి తెప్పోత్సవం

Nov 23,2023 | 21:27

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఈనెల 24న హంస నావికోత్సవం (తెప్పోత్సవం) నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంద్రపుష్కరిణి…

పాయిజన్‌ కేసంటే రిఫరే..!

Nov 23,2023 | 21:33

ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అందని వైద్య సేవలు పురుగుల మందు తాగిన రోగుల పరిస్థితి దారుణం విజయవాడకు రిఫర్‌, లేదంటే జనరల్‌ వార్డుకు తరలింపు అత్యవసర…

ప్రాంతీయ ఉత్పత్తులపై అవగాహన పెంచుకోవాలి

Nov 23,2023 | 21:17

ప్రాంతీయ ఉత్పత్తులపై అవగాహన పెంచుకోవాలి ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం విద్యార్థులు విద్యతోపాటు, నైతిక విలువలను అలవర్చుకోవాలని నిట్‌ రిజిస్ట్రార్‌ దినేష్‌ శంకర్‌ రెడ్డి తెలిపారు. భారత ప్రభుత్వ…

రామన్నపాలెంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు

Nov 23,2023 | 21:15

ప్రజాశక్తి – మొగల్తూరు ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు అధికారులకు సూచించారు. రామన్నపాలెం సచివాలయం-2లో ఆర్‌బికె వద్ద…

21రోజుల్లో ధాన్యం కొనుగోలు చెల్లింపులు

Nov 23,2023 | 21:14

 ప్రజాశక్తి-మెరకముడిదాం  :  ధాన్యం కొనుగోలు చెల్లింపులను ప్రభుత్వం 21 రోజులు లోపు జమ చేస్తుందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాస రావు తెలిపారు. పౌర సరఫరాల…