జిల్లా-వార్తలు

  • Home
  • గోనెగండ్లలో రాష్ట్రస్థాయి మహిళ కబడ్డీ పోటీలు

జిల్లా-వార్తలు

డిసెంబర్‌ 17,18 ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలు

Nov 23,2023 | 15:29

వాల్‌ పోస్టర్ల ఆవిష్కరణ ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : డిసెంబర్‌ 17,18 తేదీల్లో నెల్లిమర్లలో ఎస్‌ఎఫ్‌ఐ 31వ జిల్లా మహాసభలు జరగనున్నాయి అని ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, కార్యదర్శులు సి…

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

Nov 23,2023 | 15:25

ప్రజాశక్తి – రెడ్డిగూడెం(ఎన్టీఆర్-జిల్లా) : ఈ నెల 26 వ తేదీన ‘భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని’ పురస్కరించుకుని గురువారం నాడు కేంద్ర యువజన వ్యవహారాలు మరియు…

రైల్వే ప్రైవేటీకరణను ఆపాలి

Nov 23,2023 | 15:23

ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : రైల్వే ప్రయివేటీకరణను ఆపాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి ఈరన్న, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు తిప్పన్న, పీఎస్‌ గోపాల్‌, పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మన్న,…

సచివాలయం, వైయస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌, కేంద్రాలు ప్రారంభోత్సవం…

Nov 23,2023 | 15:13

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్‌ : కాతేరు గ్రామపంచాయతీ సచివాలయం-3, సచివాలయం-4, సచివాలయ-5లో గురువారం నూతనంగా నిర్మితమైన సచివాలయం, వైయస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి…

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి : చిత్తూరు ఎంపి

Nov 23,2023 | 15:04

ప్రజాశక్తి-చిత్తూరు : సిఎం జగన్‌ తాడేపల్లి క్యాంపుకార్యాలయం నుండి 4వ విడత వై.యస్‌.ఆర్‌ కళ్యాణ మస్తు, షాదీ తోఫా నిధులను విడుదల చేసే కార్యక్రమాన్ని వర్చువల్‌ విధానంలో…

చాగల్లు సచివాలయం పరిధిలో హోంమంత్రి తానేటి వనిత పర్యటన

Nov 23,2023 | 14:36

ప్రజాశక్తి-చాగల్లు(తూర్పుగోదావరి) : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా హోం మంత్రి డాక్టర్‌ తానేటి వనిత చాగల్లు సచివాలయం- 4 పరిధిలో పర్యటించారు. ఈ పర్యటనలో…

డ్రైనేజీ పనులను పరిశీలించిన కమిషనర్ పి.ఆర్.మనోహర్

Nov 23,2023 | 14:30

ప్రజాశక్తి – బి.కొత్తకోట(అన్నమయ్య-జిల్లా) : తంబళ్లపల్లి నియోజకవర్గం,బి.కొత్తకోట నగర పంచాయతీలో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు కమిషనర్ పి.ఆర్.మనోహర్ పేర్కొన్నారు. గురువారం ఆయన ఏఈ…

సమస్యల వలయములో జూనియర్ కళాశాల

Nov 23,2023 | 13:39

ప్రజాశక్తి-బొమ్మనహల్ : మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలతో కొట్టు పెడుతున్నట్లు గ్రామస్తులు అన్నారు. ఈ ప్రభుత్వ కళాశాల నందు మొదటి సంవత్సరం ఇంటర్ విద్యార్థులు 242…