జిల్లా-వార్తలు

  • Home
  • వృద్ధాశ్రమం ప్రారంభం

జిల్లా-వార్తలు

వృద్ధాశ్రమం ప్రారంభం

Nov 22,2023 | 23:19

ప్రజాశక్తి-చీమకుర్తి : చీమకుర్తిలోని రామ్‌ నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన అరుణోయ ఆదరణ పౌండేషన్‌ వృద్ధాశ్రమాన్ని లయన్స్‌ క్లబ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ బి.జవహర్‌ బుధ వారం…

అభివృద్ధి, పథకాలపై వైసిపి ప్రచారం

Nov 22,2023 | 23:18

ప్రజాశక్తి-గోకవరం, ఉండ్రాజవరం, కడియంమండలంలోని కృష్ణునిపాలెంలో సర్పంచ్‌ రౌతు ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో బుధవారం వై ఎపి నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఎంపిపి సుంకర శ్రీవల్లి పాల్గొని నాయకులతో…

బుచ్చి సీతయ్యమ్మకు ఘన నివాళి

Nov 22,2023 | 23:17

ప్రజాశక్తి – పెద్దాపురం స్థానిక మహారాణి సత్రం వ్యవస్థాపకురాలు, రాజా వత్సవాయి బుచ్చి సీతయ్యమ్మ మహారాణి 188 వ వర్ధంతిని బుధవారం మహారాణి సత్రంలో ఘనంగా నిర్వహించారు.…

వైసిపిని తరిమికొట్టాలి : టిడిపి

Nov 22,2023 | 23:16

ప్రజాశక్తి-మార్కాపురం: రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసిపి ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టాలని, టిడిపి ఆదరించాలని టిడిపి మార్కాపురం నియోజకవర్గ పోల్‌మేనేజ్‌మెంట్‌ క్లస్టర్‌ ఇన్‌ఛార్జి కందుల రామిరెడ్డి…

ప్రజా సంక్షేమం కోసం వైసిపిని గెలిపించండి

Nov 22,2023 | 23:14

ప్రజాశక్తి – పెద్దాపురం రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని పరిరక్షించేందుకు రాబోయే ఎన్నికల్లో వైసిపిని మరోసారి గెలిపించాలని హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దవులూరి దొరబాబు పిలుపు నిచ్చారు. మండలంలోని…

కడియంలో ట్రైనీ కలెక్టర్ల పర్యటన

Nov 22,2023 | 23:12

ప్రజాశక్తి-కడియంకడియం మండలంలో ట్రైనీ కలెక్టర్లు పి.సువర్ణ, ఎం.భానుప్రకాష్‌ రెడ్డి బుధవారం పర్యటించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం, కడియం సచివాలయం-1, వేమగిరి సచివాలయం-4ను వారు సందర్శించారు. ప్రభుత్వం…

మరోసారి మోసగించేందుకు బస్సుయాత్ర

Nov 22,2023 | 23:12

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలను మరో సారి మోసగించేందుకు వైసిపి సామాజిక సాధికార బస్సుయాత్ర చేపట్టిందని టిడిపి నేతలు విమర్శిం చారు. టిడిపి రాష్ట్ర…

కార్మికుడు చావుబతుకుల్లో ఉన్నా కనికరించరా..?

Nov 22,2023 | 23:11

టాప్‌ ఇన్స్‌పెక్టర్‌ను ప్రశ్నిస్తున్న కార్మికులు అనంతపురం కార్పొరేషన్‌ : అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పనిచేసే అవుట్‌సోర్సింగ్‌ వాల్వ్‌ ఆపరేటర్‌ గోపాల్‌ రెడ్డి గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స…

6 శాతానికి దిగజారిన పేదరికం

Nov 22,2023 | 23:10

ప్రజాశక్తి-ఒంగోలు సబర్బన్‌: గత ప్రభుత్వ హయాంలో 12 శాతంగా ఉన్న పేదరికం ఇప్పుడు మన రాష్ట్రంలో ఆరుశాతానికి దిగజారిందని, ఇది జనగ్‌మోహన్‌రెడ్డి సాధించిన ఘనత అని రాష్ట్ర…